What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్-2.. పసిఫిక్ మహాసముద్రం శాన్డియాగో తీరంలో ఆర్టెమిస్-2 ల్యాండింగ్.. ఇవాళ ఉదయం 5.38 గంటలకు క్షేమంగా దిగిన ఓరియల్ క్యాప్సూల్.. 10 రోజుల తర్వాత భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్-2.. చంద్రుడి దగ్గరకు పంపిన ఆర్టెమిస్-2 విజయవంతం.. భూమిపైకి నలుగురు వ్యోమగాములు
* ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు.. ఇరాన్ హాజరుపై వీడిన ఉత్కంఠ.. అర్థరాత్రి ఇస్లామాబాద్ చేరుకున్న ఇరాన్ ప్రతినిధులు.. శాంతి చర్చలకు ముందు 2 కండీషన్లు పెట్టిన ఇరాన్.. లెబనాన్పై దాడులు ఆపాలి.. ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్..
Also Read
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
* IPL: నేడు సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ కింగ్స్.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్
* IPL: నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. రాత్రి 7.30కి మ్యాచ్
* ఢిల్లీ: ఇవాళ జరిగే “ఇండియా” కూటమి భాగస్వామ్యపక్షాల సమావేశం లో “మహిళ రిజర్వేషన్లు” పై చర్చించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం
* నేడు ములుగుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్… డీసీసీ అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన ములుగు జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశం
* అమరావతి : తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం.. హాజరుకానున్న పార్టీ ముఖ్యనేతలు..
* కర్నూలు: నేడు గూడూరు శ్రీ తిమ్మగురుడు స్వామి తిరునాళ్ల మహోత్సవాలలో ప్రభోత్సవం
* నేడు సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్న కాకినాడ జిల్లా కి చెందిన ప్రజా ప్రతినిధులు
* విశాఖ: నేడు సింహాచలం చందనోత్సవంపై రాష్ట్ర మంత్రుల సమీక్ష.. పాల్గొనున్న ఇంచార్జ్ మంత్రి డీబీవీ స్వామి, ఆనం రామనారాయణరెడ్డి, సత్యప్రసాద్, అనిత
* కర్నూలు: నేటి నుండి రెండు రోజులు పత్తికొండలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా నాట్యమండలి 11వ మహాసభలు ప్రారంభం
* తిరుమల: 8 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,534 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 24,560 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు
తాజావార్తలు
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
-
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
-
Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి