What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్-2.. పసిఫిక్ మహాసముద్రం శాన్డియాగో తీరంలో ఆర్టెమిస్-2 ల్యాండింగ్.. ఇవాళ ఉదయం 5.38 గంటలకు క్షేమంగా దిగిన ఓరియల్ క్యాప్సూల్.. 10 రోజుల తర్వాత భూమిపైకి చేరుకున్న ఆర్టెమిస్-2.. చంద్రుడి దగ్గరకు పంపిన ఆర్టెమిస్-2 విజయవంతం.. భూమిపైకి నలుగురు వ్యోమగాములు
* ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు.. ఇరాన్ హాజరుపై వీడిన ఉత్కంఠ.. అర్థరాత్రి ఇస్లామాబాద్ చేరుకున్న ఇరాన్ ప్రతినిధులు.. శాంతి చర్చలకు ముందు 2 కండీషన్లు పెట్టిన ఇరాన్.. లెబనాన్పై దాడులు ఆపాలి.. ఫ్రీజ్ చేసిన నిధులు విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
* IPL: నేడు సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ కింగ్స్.. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్
* IPL: నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. రాత్రి 7.30కి మ్యాచ్
* ఢిల్లీ: ఇవాళ జరిగే “ఇండియా” కూటమి భాగస్వామ్యపక్షాల సమావేశం లో “మహిళ రిజర్వేషన్లు” పై చర్చించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం
* నేడు ములుగుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్… డీసీసీ అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన ములుగు జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశం
* అమరావతి : తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం.. హాజరుకానున్న పార్టీ ముఖ్యనేతలు..
* కర్నూలు: నేడు గూడూరు శ్రీ తిమ్మగురుడు స్వామి తిరునాళ్ల మహోత్సవాలలో ప్రభోత్సవం
* నేడు సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్న కాకినాడ జిల్లా కి చెందిన ప్రజా ప్రతినిధులు
* విశాఖ: నేడు సింహాచలం చందనోత్సవంపై రాష్ట్ర మంత్రుల సమీక్ష.. పాల్గొనున్న ఇంచార్జ్ మంత్రి డీబీవీ స్వామి, ఆనం రామనారాయణరెడ్డి, సత్యప్రసాద్, అనిత
* కర్నూలు: నేటి నుండి రెండు రోజులు పత్తికొండలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా నాట్యమండలి 11వ మహాసభలు ప్రారంభం
* తిరుమల: 8 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,534 మంది భక్తులు .. తలనీలాలు సమర్పించిన 24,560 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు
తాజావార్తలు
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!