What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* గుంటూరు: నేడు రెండో రోజు వైసీపీ ప్లీనరీ సమావేశాలు.. వైసీపీ అధ్యక్షుడిగా మరోసారి వైఎస్ జగన్ను ఎన్నుకోనున్న ప్రతినిధులు, అధ్యక్ష నేటితో ముగియనున్న ప్లీనరీ
* నేడు బర్మింగ్హామ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య సెకండీ టీ-20 మ్యాచ్
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
* నేడు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం-వాతావరణశాఖ
* హైదరాబాద్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ, హైదరాబాద్తో పాటు 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఈ సీజన్లో తొలిసారి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
* తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలకు అవకాశం-వాతావరణశాఖ
* తిరుమల: ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం, 12వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం, ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసిన టీటీడీచ 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
* అనంతపురం : ఉరవకొండలో అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన వాహనాలను నేడు బహిరంగ వేలం వేయనున్న అధికారులు.
* కాకినాడ జిల్లా : నేడు కాకినాడ రానున్న శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠం 70 వ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చాతుర్మాస్య దీక్ష ఆచరించుటకు కాకినాడ సమీపంలో తిమ్మాపురం వద్ద గోశాలకు రాక, స్వాగత ఏర్పాట్లు చేసిన చాగంటి కోటేశ్వరరావు.
* కోనసీమ: నేడు మండపేటలో జనసేన ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం, ఈ నెల 16న జిల్లాలో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర ఏర్పాట్లు పై చర్చించనున్న నేతలు
* విశాఖ: నేడు విశాఖ నుంచి ప్రారంభంకానున్న ప్రజాశాంతి పార్టీ ఆంధ్ర యాత్ర.. పాల్గొనున్న ఏకే పాల్.
* వరంగల్: శ్రీ భద్రకాళి దేవాలయంలో 10వ రోజు కొనసాగుతున్న శాకంబరీ మహోత్సవాలు.. నేడు ఉదయం నీలా క్రమం, సాయంత్రం నిత్యానిత్యా క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ భద్రకాళి అమ్మవారు.
* నేడు ఓరుగల్లు నగరంలో జగన్నాథుడి రథయాత్ర, మధ్యాహ్నం ఒంటి గంటకు కేయూ క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభమై నయీంనగర్, పెట్రోల్ పంప్, హనుమకొం డ చౌరస్తా, ములుగురోడ్, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్ మీదుగా ములుగు రోడ్ వెంకటేశ్వర్వ గార్డెన్ వరకు వైభవంగా జరగనున్న రథయాత్ర.
తాజావార్తలు
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
-
Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
-
UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!