What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
* గుంటూరు: నేడు రెండో రోజు వైసీపీ ప్లీనరీ సమావేశాలు.. వైసీపీ అధ్యక్షుడిగా మరోసారి వైఎస్ జగన్ను ఎన్నుకోనున్న ప్రతినిధులు, అధ్యక్ష నేటితో ముగియనున్న ప్లీనరీ
* నేడు బర్మింగ్హామ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య సెకండీ టీ-20 మ్యాచ్
Also Read
- Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
* నేడు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం-వాతావరణశాఖ
* హైదరాబాద్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ, హైదరాబాద్తో పాటు 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఈ సీజన్లో తొలిసారి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
* తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలకు అవకాశం-వాతావరణశాఖ
* తిరుమల: ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం, 12వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం, ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసిన టీటీడీచ 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం
* అనంతపురం : ఉరవకొండలో అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన వాహనాలను నేడు బహిరంగ వేలం వేయనున్న అధికారులు.
* కాకినాడ జిల్లా : నేడు కాకినాడ రానున్న శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠం 70 వ పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చాతుర్మాస్య దీక్ష ఆచరించుటకు కాకినాడ సమీపంలో తిమ్మాపురం వద్ద గోశాలకు రాక, స్వాగత ఏర్పాట్లు చేసిన చాగంటి కోటేశ్వరరావు.
* కోనసీమ: నేడు మండపేటలో జనసేన ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం, ఈ నెల 16న జిల్లాలో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర ఏర్పాట్లు పై చర్చించనున్న నేతలు
* విశాఖ: నేడు విశాఖ నుంచి ప్రారంభంకానున్న ప్రజాశాంతి పార్టీ ఆంధ్ర యాత్ర.. పాల్గొనున్న ఏకే పాల్.
* వరంగల్: శ్రీ భద్రకాళి దేవాలయంలో 10వ రోజు కొనసాగుతున్న శాకంబరీ మహోత్సవాలు.. నేడు ఉదయం నీలా క్రమం, సాయంత్రం నిత్యానిత్యా క్రమంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ భద్రకాళి అమ్మవారు.
* నేడు ఓరుగల్లు నగరంలో జగన్నాథుడి రథయాత్ర, మధ్యాహ్నం ఒంటి గంటకు కేయూ క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభమై నయీంనగర్, పెట్రోల్ పంప్, హనుమకొం డ చౌరస్తా, ములుగురోడ్, ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్ మీదుగా ములుగు రోడ్ వెంకటేశ్వర్వ గార్డెన్ వరకు వైభవంగా జరగనున్న రథయాత్ర.
తాజావార్తలు
-
Tollywood : బీస్ట్ మోడ్లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
-
Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
-
Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
-
IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!