Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- ఢిల్లీలో ప్రధాని మోడీతో బెంగాల్ సీఎం సువేందు భేటీ
- 45 నిమిషాలు సాగిన సమావేశం
- తాజా పరిణామాలు.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సమావేశం అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో సువేందు అధికారి 45 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్ అభివృద్ధి, కేంద్ర నిధులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, పరిపాలనా విషయాలపై కూడా ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ఈ సందర్భంగా రాష్ట్రానికి మరింత సహకారం అందించాలని ప్రధాని మోడీని సువేందు అధికారి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ భేటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే భేటీ అనంతరం అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికాలేదు.
West Bengal Chief Minister Suvendu Adhikari met Prime Minister Narendra Modi in Delhi
(Source: BJP West Bengal) pic.twitter.com/Na7mj9PBFI
— ANI (@ANI) May 22, 2026
తాజావార్తలు
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!