Video: నిలబడి ఉండగానే గుండెపోటుతో శివసేన నేత కుమారుడు మృతి
- నిలబడి ఉండగానే గుండెపోటుతో శివసేన నేత కుమారుడు మృతి
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివసేన నేత (యూబీటీ) రఘునాథ్ మోరే కుమారుడు మిలింద్ మోర్ గుండెపోటుతో మృతి చెందారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆటోరిక్షా డ్రైవర్తో గొడవ తర్వాత గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Cold: వానాకాలంలో జలుబు తగ్గాలంటే ఇలా చేయండి
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ప్రాథమిక నివేదిక ప్రకారం వీరంతా విరార్లోని సెవెన్ సీ రిసార్ట్కు వెళ్లారు. పార్కింగ్ సమస్యపై గొడవ జరిగింది. అనంతరం గుండెపోటుతో మిలింద్ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పసుపు రంగు టీ-షర్టు ధరించిన వ్యక్తి కారు బానెట్కి ఆనుకుని నేలపై కుప్పకూలినట్లు కనిపించింది. దీంతో నెటిజన్లు భయాందోళనకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: Chinmayi Sripada: నా భర్త అలాంటి వాడు.. ట్రోలర్స్కు చిన్మయి స్ట్రాంగ్ వార్నింగ్
మిలింద్ మోరే(45), శివసేన మాజీ థానే జిల్లా చీఫ్ రఘునాథ్ మోరే కుమారుడు. మిలింద్ మోరే శివసేన థానే యూనిట్కి డిప్యూటీ చీఫ్గా ఉన్నారని పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగినప్పుడు మిలింద్ మోర్ తన కుటుంబంతో కలిసి నవాపూర్లోని రిసార్ట్లో ఉన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయంత్ బజ్బాలేను పేర్కొన్నారు.
ShivSena leader Raghunath More's son, Milind More (UBT), has died due to heart attack….
As per initial report they had all gone to Seven Sea Resort in Virar. A fight occurred over a parking issue, and he died of a heart attack.police investigation is on …No final conclusion… pic.twitter.com/w7GyjdxFLv
— Jayprrakash Singh (@jayprakashindia) July 28, 2024
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!