USCIRF: యూఎస్ మతస్వేచ్ఛ కమిషన్ కు భారత్ ఘాటు సమాధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ లో మతస్వేచ్ఛపై పదేపదే విషాన్ని గుప్పిస్తున్న యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడం ( యూఎస్సీఐఆర్ఎఫ్)పై భారత్ ఘాటుగా స్పందించింది. జూలై 2న భారత్ కు వ్యతిరేఖంగా ఈ సంస్థ పలు ట్వీట్లను పెట్టింది. భారత్ లో ప్రశ్నించే గొంతులను, ముఖ్యంగా మైనారిటీల అణచివేత కొనసాగుతోందని.. దీనిపై వారంతా ఆందోళన చెందుతున్నారని ట్వీట్ చేసింది. దీంట్లో ఇటీవల ముంబైకి చెందిన ప్రముఖ ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ అరెస్ట్ గురించి కూడా కమిషన్ ప్రస్తావించింది.
భారతదేశంలో మానవ హక్కుల న్యాయవాదులు, పాత్రికేయులు, కార్యకర్తలు మతస్వేచ్ఛపై మాట్లాడితే వేధింపులు ఎదుర్కొంటున్నారని.. ఇది ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదంటూ యూఎస్సీఐఆర్ఎఫ్ కమీషనర్ స్టీఫెక్ ష్నేక్ అన్నారు.
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
Read Also:BJP National Executive Meeting: బీజేపీ సభలో ఇటెలిజన్స్ పోలీసుల హల్ చల్
దీనికి భారత ప్రభుత్వం ఘాటుగానే సమాధానం ఇచ్చింది. విదేశాంగ మంత్రిత్వ అధికార ప్రతినిధిత అరిందమ్ బాగ్చీ స్పందిస్తూ.. యూఎస్ కమీషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడంకి భారత్ గురించ లోతైన అవగాహన లేకపోవడాన్ని ఈ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పక్షపాతంతో కూడినవని సరైనవి కాదని ఘాటుగా బదులిచ్చారు. దురదృష్టవశాత్తూ యూఎస్ కమిషన్ తన ఎజెండాను అనుసరించి పదేపదే తప్పుడు ప్రకటనలు, నివేదికలు ఇస్తుందని అరిందమ్ బాగ్చీ అన్నారు. ఇటువంటి చర్యలు యూఎస్ కమిషన్ పై విశ్వసనీయత, నిష్పాక్షికతను దెబ్బతీస్తాయని ఆయన అన్నారు.
Our response to media queries on comments on India by USCIRF:https://t.co/VAuSPs5QSQ pic.twitter.com/qXnwSOA49K
— Randhir Jaiswal (@MEAIndia) July 2, 2022
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!