Giriraj Singh: నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్లకు “భారతరత్న” ఇవ్వాలి
- నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్లకు భారతరత్న ఇవ్వాలి..
- కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giriraj Singh: బీహార్ సీఎం నితీష్ కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్లకు ‘‘భారతరత్న’’ ఇవ్వాలని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ బుధవారం అన్నారు. రాష్ట్రాభివృద్ధికి నితీశ్ కుమార్ కృషి చేశారని.. నవీన్ పట్నాయక్ కూడా ఒడిశాకు ఏళ్ల తరబడి సేవలందించారని, అలాంటి వారిని భారతరత్న వంటి అవార్డులతో సత్కరించాలని గిరిరాజ్ సింగ్ విలేకరులతో అన్నారు. నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
Read Also: Team India: టీమిండియా బ్యాటర్లకు షాక్.. దెబ్బకు పడిపోయారుగా..!
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
‘‘బీహార్లో మళ్లీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుంది. నితీష్ కుమార్ ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముప్పై ఏళ్లు నిండిన నేటి పిల్లలు లాలూ జీ జంగిల్ రాజ్ను చూడలేదు’’ అని ఆయన అన్నారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ) పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి, జెడి(యు) నేత రాజీవ్ రంజన్ సింగ్ మంగళవారం తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే మంచి ఫలితాలను సాధించింది. బీజేపీతో జేడీయూ, ఎల్జేపీ-రామ్ విలాస్, హిందూస్తానీ అవామ్ మోర్చా(సెక్యులర్)లు కలిసి బీహార్లో పోటీ చేశాయి. బీహార్లో ఎన్డీయే కూటమిలో బీజేపీ సీనియర్ భాగస్వామిగా ఉంది. బీజేపీకి 84 మంది ఎమ్మెల్యేలు ఉండగా, జేడీయూకి 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీకి 2025 చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!