Ashwini Vaishnaw: వృద్ధులకు రైల్వే మంత్రి షాక్.. రాయితీలేనట్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Ashwini Vaishnaw on concessions in Railways: రైళ్లలో వయోవృద్ధులకు ఇచ్చే రాయితీలై కీలక ప్రకటన చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్. వయో వృద్ధులకు ఇచ్చే రాయితలను ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశం లేదని స్పష్టం చేశారు. రైల్వేలో ఫించన్లు, ఉద్యోగులు జీతాల భారం అధికంగా ఉందని.. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు రాయితీను పునరుద్ధరించడం ఇప్పట్లో సాధ్యం కాదని ఆయన పార్లమెంట్ లో వెల్లడించారు. కరోనా సమయంలో రద్దు చేసిన సీనియర్ సిటిజెన్ల రాయితీని ఎప్పుడు మళ్లీ ప్రారంభిస్తారని అమరావతి ఎంపీ నవనీత్ రాణా బుధవారం లోక్ సభలో ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెబుతూ అశ్విణి వైష్ణవ్ రాయితీలపై మాట్లాడారు.
Read Also: Vaishali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేస్.. నవీన్ రెడ్డితో సహా 14మందికి రిమాండ్
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
ప్రయాణికుల సేవల కోసం గతేడాది ప్రభుత్వం రూ. 59 వేల కోట్లను ఖర్చు పెట్టినట్లు ఆయన వెల్లడిచారు. ఇది కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కన్నా ఎక్కువని ఆయన అన్నారు. రైల్వేలో ఏడాదికి పించన్ల కోసం రూ. 60 వేల కోట్లు, వేతనాల కోసం రూ. 97వేల కోట్లు, ఇంధనం కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో రైల్వేలో కొత్త సదుపాయాలను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే రైల్వేలో రాయితీని పరిశీలిస్తామని అన్నారు. ప్రస్తుతానికి అయితే రైల్వేలో రాయితీలను పునరుద్ధరించే అవకాశం లేదని.. రైల్వేల పరిస్థితిని కూడా చూసుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను 500-550 కిలోమీటర్ల వరకు నడిపిస్తున్నామని.. స్లీపర్ సదుపాయం అందుబాటులోకి వస్తే మరింత దూరం నడిపిస్తామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
-
Michael : బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన ‘మైకెల్’ రూ. 9500 కోట్ల వసూళ్లతో ఆల్టైమ్ రికార్డ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!