Union Budget 2026: ఏఐ, డిజిటల్ మౌలిక వసతులపై ప్రత్యేక ఫోకస్.. బడ్జెట్ కీలక ప్రతిపాదనలు
- కేంద్ర బడ్జెట్లో ఏఐ, డిజిటల్ మౌలిక వసతులపై ప్రత్యేక ఫోకస్..
- బడ్జెట్కి స్టార్టప్లు, ఇన్నోవేషన్కు ఊతం.. ఉపాధి సృష్టే లక్ష్యంగా ప్రణాళికలు..
- సాంకేతిక వృద్ధి, సమగ్ర అభివృద్ధి మేళవింపే ఈసారి బడ్జెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: కేంద్ర బడ్జెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI), డిజిటల్ మౌలిక సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. స్టార్టప్లు, ఇన్నోవేషన్కు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వానికి కీలకమని మోడీ ప్రభుత్వం విశ్వసిస్తోంది. అలాగే, దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం పెట్టుబడుల ప్రోత్సాహక విధానాలను ముందుకు తీసుకొచ్చింది. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం ద్వారా పరిశ్రమలు, సేవా రంగంలో వేగవంతమైన అభివృద్ధిని సాధించాలన్నది మోడీ ప్రభుత్వం ఆలోచనగా పెట్టుకుంది.
Read Also: Bandla Ganesh : “ఈశ్వర.. పవనేశ్వర.. పవరే శ్వర!”.. బండ్లన్న భక్తికి శివాజీ ఫిదా!
Also Read
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం:
బడ్జెట్ లో మహిళా వ్యాపారులను ప్రోత్సహించేలా ప్రత్యేక రాయితీలు, ఆర్థిక సహాయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది. అలాగే, యువతలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కొత్త కార్యక్రమాలు, శిక్షణా పథకాలను ఇవ్వనున్నట్లు తెలిపింది. ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాల విస్తరణ బడ్జెట్లో ప్రధానంగా చర్చకు వచ్చాయి. వివిధ రంగాల్లో స్థిరమైన ఉపాధిని సృష్టించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది.
Read Also: Venkatesh Remuneration: ‘సంక్రాంతికి వస్తున్నాం’ క్రేజ్.. వెంకీ మామ రెమ్యూనరేషన్ డబుల్?
వ్యవసాయం, రైతులకు సాయం:
వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి ప్రత్యేక ప్యాకేజీలను కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించింది. రైతుల ఆదాయం పెంచే చర్యలు, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఔషధ, ఆరోగ్య రంగాల బలోపేతం:
చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు ఫార్మాస్యూటికల్ రంగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు చేసింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, జీవనోపాధి, ఆర్థిక అవకాశాల పెంపుపై ప్రధానంగా దృష్టి సారించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించింది.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!