Tamil Nadu: మతాంతర సంబంధంపై తల్లిదండ్రుల ఆగ్రహం.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: మతాంతర సంబంధాలనికి తల్లిదండ్రులు నో చెప్పడంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గాయత్రి(23),విద్యా(21) అనే ఇద్దరు సోదరీమణులు తిరుప్పూర్లోని ఒక టెక్స్టైల్ మిల్లులో పనిచేస్తున్నారు. అక్కడే వారితో పనిచేస్తున్న ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఇద్దరు సోదరులతో ప్రేమలో పడ్డారు.
Read Also: Lucknow Firing: లక్నోలో కాల్పుల ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం.. చంపిన వాడు బతకడని కామెంట్స్..!
Also Read
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ఇదిలా ఉంటే ఇటీవల ఆలయ ఉత్సవాల కోసం స్వగ్రామానికి ఇద్దరు వచ్చారు. గాయత్రి, విద్యాలు ఫోన్లో చాలాసేపు మాట్లాడుకోవడంతో వారి తండ్రి పిచ్చై, తల్లి అఖిలాండేశ్వరికి అనుమానం వచ్చింది. గట్టిగా ప్రశ్నించడంతో తమకు ఉన్న సంబంధం గురించి తల్లిదండ్రులకు చెప్పారు. మతాంతర సంబంధంపై వారి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంట్లో గొడవ జరగడంతో అక్కాచెల్లెళ్లిద్దరూ మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తరువాత తిరిగి రాలేదు.
గ్రామస్తులు ఓ బావి వద్ద గాయత్రి, విద్యల మొబైల్ ఫోన్లు, చెప్పులను గుర్తించారు. బావిలో వెతకగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు బావిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు. అక్కాచెల్లెళ్ల మొబైల్ ఫోన్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!