Tamil Nadu: మతాంతర సంబంధాలనికి తల్లిదండ్రులు నో చెప్పడంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గాయత్రి(23),విద్యా(21) అనే ఇద్దరు సోదరీమణులు తిరుప్పూర్లోని ఒక టెక్స్టైల్ మిల్లులో పనిచేస్తున్నారు. అక్కడే వారితో పనిచేస్తున్న ముస్లిం కమ్యూనిటికి చెందిన ఇద్దరు సోదరులతో ప్రేమలో పడ్డారు.