Donald Trump: ‘పరస్పర సుంకాలను’ ప్రకటించిన ట్రంప్.. ‘‘అగ్రస్థానంలో భారత్’’..
- పరస్పర సుంకాలను ప్రకటించిన ట్రంప్..
- అగ్రస్థానంలో ఇండియా..
- మోడీ ముందే ట్రంప్ అసహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ నుంచి ‘‘సుంకాల’’ పేరుతో అనేక దేశాలను బెదిరిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించారు. ఇదిలా ఉంటే, భారత్పై కూడా పలు సందర్భాల్లో ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. భారత్, అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన కీలకంగా మారింది.
Read Also: MAX : కిచ్చా సుదీప్ ‘మాక్స్’.. ఫ్యాన్స్ కోసం ఓటీటీ స్పెషల్ సర్ప్రైజ్
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
- Monsoon Returns: వాతావరణశాఖ గుడ్న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
మరోవైపు, మోడీతో భేటీకి ముందు ‘‘పరస్పర సుంకాలు’’ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. సుంకాల విషయానికి వస్తే భారత్ అగ్రస్థానంలో ఉందనే దానిపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. పరస్పర సుంకాలను ప్రకటించిన తర్వాత ఓవల్ కార్యాలయంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ మిత్రదేశాలు తరుచుగా శత్రువల కంటే దారుణంగా ఉంటాయి’’ అని అన్నారు. భారతదేశం చాలా ఎక్కువ సుంకాలను విధిస్తోందని, అందుకే హార్లే డేవిడ్సన్ బైకుల్ని భారత్లో అమ్మలేకపోయామని గుర్తు చేసుకున్నారు.
వైట్ హౌజ్ వేదికగా ఇరు దేశాధినేతల మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ మోడీ ముందే సుంకాలపై తన అసహనం వ్యక్తం చేశారు. అధికా టారిఫ్లు వాణిజ్యానికి అడ్డంకిగా మారాయని, దీంతో ఇండియాలో వస్తువుల అమ్మకం కష్టంగా మారిందని ట్రంప్ అన్నారు. ప్రపంచంలో ఎక్కువ సుంకాలు విధించే దేశం భారత్ అని అన్నారు. అందుకే మేము కూడా ఇదే పద్ధతిని పాటిస్తామని, ఇండియా ఎంత ఛార్జ్ చేస్తుందో, మేము అంతే ఛార్జ్ చేస్తామని ట్రంప్ అన్నారు.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!