Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు.. జనాలు హడల్
- దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు
- రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.8గా నమోదు
- ప్రజలు ఆందోళన.. సోషల్ మీడియాలో పోస్టులు
పాకిస్థాన్ను భూప్రకంపనలు హడలెత్తించాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.8గా నమోదైంది. దీని ప్రభావం ఉత్తర భారత్పై తీవ్ర ప్రభావం చూపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. భూకంపం కేంద్రం పాకిస్థాన్లోని లయాహ్కు వాయువ్యంగా 29 కి.మీ దూరంలో సంభవించింది. పాకిస్థాన్లోని పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్, భారతదేశంలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో ప్రకంపనలు వచ్చినట్లు నెటిజన్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ అంతటా భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయం గురయ్యారు. భయంతో పరుగులు తీశారు.
ఇది కూడా చదవండి: Kolkata: సీఎం మమతతో చర్చలకు వైద్య విద్యార్థుల డిమాండ్లు ఇవే..!
Also Read
పాకిస్తాన్లో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్జెడ్) తెలిపింది . భూకంపం 10 కిలోమీటర్ల (6.21 మైళ్లు) లోతులో ఉందని GFZ తెలిపింది. బుధవారం మధ్యాహ్నం 12:58 గంటలకు పాకిస్థాన్లో రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నష్టం వివరాలు ఇంకా తెలియలేదని చెప్పింది. మరిన్ని వివరాలు రావాల్సి ఉందని చెప్పింది.
ఇది కూడా చదవండి: Manoj- Lakshmi: మనోజ్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి.. షాక్ కి గురైన యంగ్ హీరో (వీడియో)
ప్రకంపనల సమయంలో సీలింగ్ ఫ్యాన్లు, కుర్చీలు, ఇతర వస్తువులు కొద్దిసేపు వణుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. రాజస్థాన్లోని బికనీర్కు చెందిన ఒక వ్యక్తి ఢిల్లీ NCRలో భారీ ప్రకంపనలు సంభవించాయని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Manoj- Lakshmi: మనోజ్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి.. షాక్ కి గురైన యంగ్ హీరో (వీడియో)
తాజావార్తలు
-
Orange Cap Holders: ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒక రోజులో పూటకో ఆరెంజ్ క్యాప్ హోల్డర్!
-
ప్రియాంక ఖాతాలో మరో గ్లోబల్ అవార్డు!
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!