S Jaishankar: ప్రపంచం మొత్తం భారతదేశం గురించి మాట్లాడుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: గత 10 ఏళ్లలో భారతదేశంలో మార్పు చోటు చేసుకుందని, ప్రస్తుతం ప్రపంచం భారతదేశం గురించి మాట్లాడుతోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ శనివారం అన్నారు. తిరువనంతపురంలో జరిగిన ‘విక్షిత్ సంకల్ప్ భారత్ యాత్ర’లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దశాబ్ధ కాలంలో భారత దేశ విజన్ మారిందని చెప్పారు. ‘‘నేను విదేశాంగ మంత్రిగా, నేను ప్రపంచాన్ని చుట్టేస్తాను, నిజానికి ఈ రోజు ప్రపంచం మొత్తం మన గురించి మాట్లాడుతోంది, 10,20,30 ఏళ్ల క్రితం ఇదే భారతదేశం ఉంది. భారతదేశంలో ఏం మారింది..? దీనికి నేను భారతదేశ విజన్ మారింది అని చెబుతున్నాను’’ అని ఆయన అన్నారు.
Read Also: INDIA bloc: ఇండియా కూటమిలో లుకలుకలు.. కాంగ్రెస్పై జేడీయూ నేత ఆరోపణలు..
Also Read
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
ప్రస్తుతం దేశంలోని ప్రజలకు ఆధార్, బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, సాంకేతికను ఉపయోగించడం వల్ల వివిధ రంగాల్లో దేశం అద్భుతమైన విజయాలను సాధించడంలో సహాయపడిందని అన్నారు. 10 ఏళ్లలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని భారతదేశం ప్రజల జీవితాలను మార్చడానికి అద్భుతాలు చేసిందని కొనియాడారు. ఆరోగ్యం, నీరు, విద్యుత్, ఇల్లు, విద్య వంటి భారతీయులు ఎదుర్కొనే అనేక సమస్యలు అభివృద్ధి చెందిన దేశాలతో సహా అనేక ఇతర దేశాలలో కూడా ఉన్నాయని అన్నారు.
గత 46 ఏళ్లుగా ప్రభుత్వంలో ఉన్నానని జైశంకర్ చెప్పారు. అయితే నాకు గత 10 ఏళ్లు, మంత్రిగా 5 ఏళ్లు చాలా సంతృప్తినిచ్చాయని, ఎందుకంటే తాను ప్రభుత్వ పనితీరులో మార్పు చూశానని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వి మురళీధరన్ కూడా పాల్గొన్నారు. కేంద్ర పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సమయానుకూలంగా చేరాలనే లక్ష్యంతో విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రని బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టబడుతోంది.
- Tags
- bjp
- india
- Kerala
- PM Modi
- S Jaishankar
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?