Assam: 3 వారాల తర్వాత గ్యాంగ్రేప్ కేసులో నిందితుల అరెస్ట్
- 3 వారాల తర్వాత గ్యాంగ్రేప్ కేసులో నిందితుల అరెస్ట్
- అస్సాంలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
- ప్రధాన నిందితుడు చెరువులో పడి మృతి
- మిగతా ఇద్దరు నిందితులు శుక్రవారం అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాం రాష్ట్రంలో 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ట్యూషన్కు వెళ్లి తిరిగి వస్తుండగా పదో తరగతి విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టించారు. దీంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించి.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Game Changer: అంత హడావుడి చేసి.. ఇలా గాలి తీసేశారు ఏంటి గురూ!
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
నాగోన్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో మూడు వారాల తర్వాత అస్సాం పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆగస్ట్ 24 న పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని చెరువులో దూకి చనిపోయాడు. ఆగస్టులో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ట్యూషన్కు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డుకుని అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ పరిణామంలో ప్రధాన నిందితుడు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. మొత్తానికి మూడు వారాల తర్వాత ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరిని అస్సాంలోని మోరిగావ్ జిల్లాకు చెందిన పోలీసులు అరెస్టు చేయగా… మరొకరిని నాగాలాండ్లోని దిమాపూర్లో అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
ఇది కూడా చదవండి: Roshan Kanakala: హేయ్ రోషన్… నువ్వేనా.. ఇలా తయారయ్యావ్ ఏంటి?
ఆగస్టు 22న ఢింగ్లో 14 ఏళ్ల బాలిక ట్యూషన్ ముగించుకుని ఇంటికి వస్తుండగా మోటార్సైకిల్పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను చుట్టుముట్టి అత్యాచారం చేశారు. ప్రధాన నిందితుడు తఫాజుల్ ఇస్లామ్ను మరుసటి రోజు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా చెరువులో పడి చనిపోయాడు. ఇద్దరు సహచరులు పరారీలో ఉండడంతో 3 వారాల తర్వాత అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం నిందితులిద్దరినీ విచారణ నిమిత్తం నాగోన్ సదర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇది కూడా చదవండి: Uruku Patela Review: ఉరుకు పటేలా రివ్యూ.. థియేటర్లకు ఉరుకులు పెట్టించేలా ఉందా? లేదా?
తాజావార్తలు
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!