Akhilesh Yadav: మసీదుల కింద దేవాలయాలను వెతికే వారు శాంతి కోరుకోరు..
- బీజేపీపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పరోక్ష విమర్శలు..
- మసీదుల కింద దేవాలయాలను వెతికే వారు శాంతిని కోరుకోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: మందిర్-మసీదు వివాదంలో సర్వేలను నిలిపేయాలని గురువారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ‘‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’’పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో విచారణ ముగిసే వరకు సర్వేలు నిలిపేయాలని కోరింది. ఈ ఆదేశాలు వచ్చిన ఒక రోజు తర్వాత సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు లోక్సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మసీదుల కింద దేవాలయాల కోసం వెతికే వారు శాంతిని కోరుకోలేదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Read Also: Minister Gottipaati: నార్వే, బ్రిక్స్ దేశాల పారిశ్రామికవేత్తలతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ భేటీ
Also Read
- Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో అఖిలేష్ యాదవ్.. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జామా మసీదు సర్వేని గురించి ప్రస్తావించారు. సర్వే సమయంలో ఓ గుంపు రాళ్లదాడికి పాల్పడటంతో హింస చెలరేగింది. దీంట్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. భారతీయ ఓటర్లను బీజేపీ ఎప్పుడూ గౌరవించదని, యూపీ ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఓటేయడానికి అనుమతించలేదని, పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు.
రాజ్యాంగం దేశాన్ని సురక్షితంగా, ఐక్యంగా ఉంచిందని, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఆత్మ వంటిదని చెప్పారు. రాజ్యాంగంపై చర్చ నేపత్యంలో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భద్రత, ఆర్థిక వ్యవస్థ, పౌరుల అంతర్గత భద్రతపై సందేహాలు లేవనెత్తారు. చైనా ఆక్రమణని ప్రస్తావించారు. దేశంలోని 20 కోట్ల మంది మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తు్న్నారని ఆరోపించారు. కుల గణన కులాలా మధ్య అంతరాన్ని తొలగిస్తుందని, అవకాశం దొరికితే కుల గణన నిర్వహిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!