Jaishankar: ‘‘పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.’’ .. పాకిస్తాన్కి జైశంకర్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: ఉగ్రవాదం పట్ల భారత్కి సహనం తక్కువ అని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ పరిణామాలను ఎదుర్కోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం CII వార్షిక వ్యాపార సమ్మిట్ 2024లో జైశంకర్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని అన్నారు. వారితో తాము నిరంతరం పోరాడుతున్నామని, గతంలో మన దేశ వైఖరి కారణంగా పొరుగుదేశం యొక్క విపరీతమైన ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నామని, 2014 నుంచి భారత్ సీమాంత్ ఉగ్రవాదాన్ని సహించేది లేదని స్పష్టమైన నిర్ణయం తీసుకుందని జైశంకర్ అన్నారు. ఉరి, బాలాకోట్ వారికి గట్టి సందేశమని చెప్పారు.
Read Also: Rakhi Sawant: టవల్ కట్టుకొని డాన్స్.. స్పృహ తప్పిన నటికి గర్భాశయ ట్యూమర్
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
పాకిస్తాన్ ఉగ్రవాదానికి స్వస్తి చెబితే, భారత ప్రజలు ఆ దేశాన్ని సాధారణ పొరుగువారిలా చూస్తారని అన్నారు. బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉందని, అనేక దశాబ్ధాలుగా వారు ఉగ్రవాదాన్ని పరిశ్రమల నడుపుతున్నారని, దానిని మూసేస్తేనే సాధారణ పొరుగు దేశంగా చూస్తామని చెప్పారు. 2019లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఇర దేశాల మధ్య సంబంధాలను దిగజార్చిందని అన్నారు.
చైనా గురించి మాట్లాడుతూ.. ఇది మరింత సంక్లిష్టమైందని పేర్కొన్నారు. ఇందులో మూడు కోణాలు ఉన్నాయని, ఒకటి సరిహద్దు ప్రాంతంలో శాంతి, ప్రశాంతతకు భంగం కలిగించడం ప్రాథమిక అంశమని, మీ డ్రాయింగ్ రూంలోకి చొరబడి ఇంటిని చిందరవందరగా చేయడానికి ప్రయత్నిస్తున్న వారితో మీరు వ్యాపారం చేస్తారా..? అని జైశంకర్ ప్రశ్నించారు. భారతదేశ సరిహద్దుల్లో ఏదైనా చేస్తుంటే, వ్యాపారం సాధారణంగా కొనసాగుతుందని మేము చెప్పలేని అన్నారు. రెండో అంశం ‘‘వాణిజ్య సఅమతుల్యత’’ అని అన్నారు. మూడో అంశం జాతీయ భద్రత అని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!