Tamil Nadu: గొడ్డు మాంసం తిన్న విద్యార్థిని వేధించి, దాడి చేసిన ఉపాధ్యాయులు..
Tamil Nadu: తమిళనాడులోని ఇద్దరు అధ్యాపకులు సున్నితమైన అంశాన్ని వివాదంగా మార్చారు. కోయంబత్తూర్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గొడ్డుమాంసం తిన్నందుకు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బీఫ్ తిన్నందుకు తమన చిన్నారిని ఉపాధ్యాయులు వేధించడమే కాకుండా కొట్టారని సదరు కుటుంబం ఆరోపించింది.
అధ్యాపకులు అభినయ, రాజ్కుమార్ చిన్నారిని వేధించారని, బూట్ పాలిష్ చేయించారని ఆరోపిస్తూ సదరు కుటుంబం చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఫిర్యాదు చేశారు. చిన్నారి నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోందని, దాదాపు రెండు నెలలుగా ఈ రకంగా వేధింపులు జరుగుతున్నాయని హక్కుల కార్యకర్త హుస్సేన్ ఆరోపించారు.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
Read Also: India-Canada: కెనడా పౌరుల కోసం ఈ-వీసా పున:ప్రారంభించనున్న భారత్..
‘‘గొడ్డు మాంసం తిన్నందుకు తమ బిడ్డను టీచర్ అభినయం వేధింపులకు గురి చేస్తోందని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ.. ప్రధానోపాధ్యాయుడు, సదరు టీచర్ చిన్నారిని బెదిరిస్తూనే ఉన్నారు.’’ కుటుంబం ఆరోపించింది.
అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, స్థానిక పోలీసులు పాఠశాలను సందర్శించారు. చిన్నారి భద్రతకు భరోసా ఇచ్చారని హుస్సెన్ తెలిపారు. అయినా కూడా వేధింపులు కొనసాగాయని, చిన్నారి పర్దాతో బూట్లను క్లీన్ చేయమని బలవంతంగా చెప్పుతో కొట్టినట్లు చిన్నారి వెల్లడించినట్లు ఆయన తెలిపారు, చిన్నారికి టీసీ ఇస్తామని నిర్వాహకులు బెదిరించినట్లు టీచర్లపై ఆరోపించారు. ఫిర్యాదుపై స్పందించిన ప్రధాన విద్యాధిశాఖాధికారి విచారణ ప్రారంభించిన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!