Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న సోనియాగాంధీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi To Join Bharat Jodo Yatra On Thursday: కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం ఆ పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. రాహుల్ గాంధీ సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను మొదలుపెట్టారు. తమిళనాడులో ప్రారంభం అయిన ఈ యాత్ర కేరళ మీదుగా ప్రస్తుతం కర్ణాటక చేరుకుంది. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రతో మమేకం అవుతున్నారు.
Read Also: Adipurush Teaser Review: మీసాల రాముడితో `ఆదిపురుష్`
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఇదిలా ఉంటే గురువారం( అక్టోబర్6) నుంచి కర్ణాటకలో ‘ భారత్ జోడో యాత్ర’లో సోనియాగాంధీ పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ఆ తరువాత రోజు నుంచి ప్రియాంకాగాంధీ కూడా రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొననున్నారు. భారత్ జోడో యాత్రం ప్రారంభంలో వైద్యం కోసం సోనియాగాంధీ విదేశాలకు వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత సోనియాగాంధీ కర్ణాటక మాండ్యా జిల్లాలో గురువారం భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు. కర్ణాటకలో యాత్రలో పాల్గొనే ముందు రెండు రోజు ఆమె కూర్గ్ లో ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను చేపట్టింది. సెప్టెంబర్ 7న ప్రారంభం అయిన కన్యాకుమారిలో ప్రారంభం అయిన ఈ యాత్రం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా 3750 కిలోమీటర్లు సాగనుంది. దాదాపుగా 5 నెలల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది. కాశ్మీర్ లో భారత్ జోడో యాత్ర ముగియనుంది. తమిళనాడు, కేరళలో ముగిసిన భారత్ జోడో యాత్ర.. ప్రస్తుతం కర్ణాటకలో ఉంది. 21 రోజుల పాటతు 511 కిలోమీటర్ల మేర కర్ణాటకలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగనుంది.
తాజావార్తలు
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
-
IND Vs IRE: పసికూన చేతిలో భారత్ ఘోర ఓటమి.. ఎగిరిగంతేసిన ఐర్లాండ్ అభిమానులు..
-
Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
-
Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
-
Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!