Punjab: శివసేన నేతను కాల్చిచంపిన వ్యక్తికి ఖలిస్తాన్ గ్రూప్ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sikh secessionist group to defend man who shot dead Shiv Sena leader in Amritsar: పంజాబ్ రాజధాని అమృత్సర్లో శివసేన నాయకుడిని కాల్చిచంపడం ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇదిలా ఉంటే సిక్కు వేర్పాటువాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ నిందితుడికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి మరో వివాదాన్ని రాజేసింది. శివసేన నాయకుడు సుధీర్ సూరిని కాల్చి చంపిన వ్యక్తిని రక్షించేందుకు వేర్పాటువాద సంస్థ, ఖలిస్తాన్ మద్దతుదారు సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) రూ.10 లక్షల న్యాయసహాయాన్ని ప్రకటించింది. శివసేన నేత సూరి హత్య ‘‘ ఉగ్రవాదం’’ కాదని ఎస్ఎఫ్జే పేర్కొంది.
Read Also: BJP Manifesto: అధికారంలోకి వస్తే యూనిఫాం సివిల్ కోడ్ తెస్తాం.. వక్ఫ్ భూములపై విచారణ
Also Read
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
శుక్రవారం అమృత్ సర్ లో రద్దీగా ఉండే మజితా రోడ్లోని గోపాల్ మందిర్ వద్ద హిందూ విగ్రహాలను చిత్రాలను ధ్వంసం చేశారని సుధీర్ సూరి నిరసన తెలుపుతున్న సందర్భంలో సందీప్ సింగ్(31) అనే వ్యక్తి కాల్చి చంపాడు. ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు నిందితుడు. తీవ్రగాయాలైన సూరిని ఆస్పత్రికి తరలించే లోపే మరణించాడు. ఈ ఘటనలో సందీప్ సింగ్ అలిమాస్ సన్నీని పోలీసులు అరెస్ట్ చేసి గన్ స్వాధీనం చేసుకున్నారు. సూరిని బుల్లెట్లు దించి చంపేసిన సందీప్ భాయ్ కి ఎస్ఎఫ్జే మద్దతు నిలుస్తుందని దాని జనరల్ కౌన్సిల్ వీడియో విడుదల చేసింది.
ఈ ఘటనపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 1980 నాటి పరిస్థితులు పంజాబ్ లో నెలకొన్నాయని అన్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలను కంట్రోల్ చేయలేకపోతోందని విమర్శించారు. ఘటన జరిగిన 24 గంటల వరకు ఆప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పంజాబ్ లో జాతి వ్యతిరేక శక్తుల పేట్రేగిపోవడానికి ఆప్ ప్రభుత్వం కారణమని విమర్శించారు. మరోవైపు ఈ ఘటనపై శివసేన నాయకులు ఆందోళనకు పిలునిచ్చారు.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!