BJP: “సీఎం సిద్ధరామయ్యకు మెంటల్ ట్రీట్మెంట్ అవసరం”.. ఉగ్రవాది వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్..
- సీఎం సిద్ధరామయ్యపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్..
- సీఎంకి మెంటల్ ట్రీట్మెంట్ అవసరం..
- హుబ్బల్లి అల్లర్ల నిందితులపై కేసుల విత్ డ్రాపై బీజేపీ ఆగ్రహం..
- ముస్లింలను బుజ్జగించే ప్రయత్నంగా ప్రహ్లాద్ జోషి విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ‘‘టెర్రరిస్ట్’’ అని పిలవడంపై వివాదం మొదలైంది. సీఎం వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ‘‘ ఆయనకు మెంటల్ ట్రీట్మెంట్ అవసరం’’ అని అన్నారు. దీనికి ముందు ఆదివారం సిద్ధరాయమ్య హుబ్బల్లి అల్లర్లలో నిందితులైన మైనారిటీ వ్యక్తులపై కేసులు విత్ డ్రా అంశంపై మాట్లాడారు. ‘‘కేసుల ఉపసంహరణపై తీసుకున్న నిర్ణయం కోర్టు ముందుకు వెళ్తుంది. కోర్టు అంగీకరిస్తే కేసులు ఉపసంహరించుకుంటాం. లేకుంటే కేసుల్ని ఉపసంహరించుకోం. బీజేపీ నేతలపై కూడా కేసులు ఉపసంహరించుకుంటున్నాం. నిరాధారమైన అంశాలపై బీజేపీ నిరసన చేస్తోంది. ప్రహ్లాద్ జోషి పెద్ద ఉగ్రవాది’’ సిద్ధరామయ్య అన్నారు.
Read Also: Draupadi Murmu: మూడు ఆఫ్రికన్ దేశాల పర్యటనకు అధ్యక్షురాలు ముర్ము.. కారణాలు?
Also Read
సిద్ధరామయ్య ప్రకటనపై ప్రహ్లాద్ జోషి ఘాటుగా స్పందించారు. ‘‘ఇక్కడి నుంచి మనం నేర్చున్నది ఏంటంటే.. సిద్ధరామయ్య నిజంగా బాధతో ఉన్నారని, అధికారం వస్తుంది, పోతుంది, అధికారం పోతుందేమోనన్న భయం ఆయనలో రోజూ కనిపిస్తోంది. హైకోర్టు అతడికి పెద్ద షాక్ ఇచ్చింది. అతడు మానసిక సమతుల్యత కోల్పోయాడు. అతడికి మెంటల్ ట్రీట్మెంట్ అవసరం’’ అని అన్నారు. 2022 ఏప్రిల్ 16న హుబ్బల్లి పట్టణంలో పోలీసులపై రాళ్లతో దాడి చేసిన ముస్లింగుంపుపై నమోదైన క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలని కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ముఖ్యంగా ప్రహ్లాద్ జోషితో సహా బీజేపీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. ముస్లింలను బుజ్జగించే నిర్ణయంగా అభివర్ణించింది.
తాజావార్తలు
-
Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
-
Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
-
Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
-
Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?