Siddaramaiah: మెత్తబడ్డ సిద్ధరామయ్య.. అధికార మార్పుపై కీలక వ్యాఖ్యలు
- కర్ణాటక కాంగ్రెస్లో అధికార మార్పుపై మళ్లీ చర్చ
- మెత్తబడ్డ సిద్ధరామయ్య
- అధికార మార్పుపై కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక కాంగ్రెస్లో అధికార మార్పుపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ మధ్య కుర్చీ పంచాయితీ నడుస్తోంది. గతంలో హస్తిన వేదికగా చాలా రోజులు చర్చలు నడిచాయి. అనంతరం బెంగళూరుకు బ్రేక్ ఫాస్ట్లకు మారాయి. ఒక రోజు సిద్ధరామయ్య ఇంట్లో.. మరొక రోజు డీకే.శివకుమార్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్లు జరిగాయి. అనంతరం కొంత కాలంగా స్తబ్దతగా ఉంది.
మళ్లీ ఏమైందో.. ఏమో తెలియదు గానీ ఇప్పుడు మళ్లీ పంచాయితీ మొదలైంది. ఇప్పటికే ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో శివకుమార్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా దళిత కార్డ్ పైకి వచ్చింది. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది.
Also Read
- Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..!
- Pinarayi Vijayan: రగులుతున్న కేరళం.. పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు! అధికారుల కార్లపై రాళ్ల దాడి..
- Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
- PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
ఇది కూడా చదవండి: Mumbai: ముంబైలో కూలిన మెట్రో పిల్లర్.. పలువురికి గాయాలు
ఈ గందరగోళం మధ్య సిద్ధరామయ్య ఇబ్బంది పడుతున్నారో.. ఏమో తెలియదు గానీ మెత్తబడినట్లుగా తెలుస్తోంది. అధికార మార్పుపై తుది నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్దేనని.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటానని చెప్పారు. మీడియా ప్రతినిధులు పదే పదే ప్రశ్నలు వేయడంతో విసుగెత్తినట్లున్నారు. హైకమాండ్ పిలిస్తే ఢిల్లీ వెళ్తానని చెప్పుకొచ్చారు. ఇతరుల కామెంట్లపై తాను స్పందించబోనని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 17న సిద్ధరామయ్యను..శివకుమార్ను ఢిల్లీకి పిలవవచ్చని సమాచారం.
ఇది కూడా చదవండి: PM Modi: అస్సాంలో మోడీ పర్యటన.. మోరన్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రారంభం
తాజావార్తలు
-
Byju Raveendran: కటకటాల్లోకి బైజూస్ బాస్.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు, అసలు ఏం జరిగిందంటే?
-
Thriller Movie : చీకటి పడితే భయంతో తలుపులు మూసేసుకునే గ్రామం… ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్
-
Tahsildar Transfers : తెలంగాణలో 12 మంది తహశీల్దార్ల బదిలీ..
-
Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ ఆల్టైమ్ ఐపీఎల్ రికార్డుకు ఎసరు.. గురి తప్పదంటున్న వైభవ్ సూర్యవంశీ..
-
Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!