Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
- శరద్ పవార్-ఏక్నాథ్ షిండే భేటీపై రాజకీయ దుమారం.
- 'టీ కప్పులో తుఫాను' అంటూ కొట్టిపారేశారు సుప్రియా సూలే.
- ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీలు ఎన్డీఏలో చేరతారన్న వార్తలు హల్చల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన అధినేత, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ భేటీ సంచలనంగా మారింది. ఈ భేటీపై ఎంపీ, పవార్ కుమార్తె సుప్రియా సూలే స్పందించారు. ఈ భేటీపై జరుగుతున్న చర్చల్ని ‘‘టీకప్పులో తుఫాను’’గా అభివర్ణించారు. ఈ భేటీకి ఇంత ప్రచారం అవసరం లేదని చెప్పారు. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన చిన్న సమావేశమని, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కొందరు శరద్ పవార్ వర్గం ఎంపీలు ఎన్డీయేలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు. తమ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నామని, అంతా ఐక్యంగా ఉన్నామని చెప్పారు. ఈ భేటీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం అపార్థం వల్లే జరిగిందని ఆమె క్లారిటీ ఇచ్చారు. సంజయ్ రౌత్తో మాట్లాడానని, ఎలాంటి సమస్య లేదని చెప్పారు.
Also Read
- Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
- Karur Stampede: కరూర్ తొక్కిసలాట కేసు.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. విజయ్ ప్రభుత్వానికి హైకోర్టు అనుమతి
- Meghalaya Honeymoon Murder Case: 'నేను అమాయకురాలిని, నన్ను ఇరికించారు'.. సోనమ్ సంచలన వ్యాఖ్యలు..
- Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి శరద్ పవార్ హాజరయ్యారు. దీని తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోని షిండే కార్యకలాపానికి వెళ్లారు. దీంతో శరద్ పవార్ వర్గానికి చెందిన ఎంపీలు పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి. కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ కూడా ఇలాంటా వ్యాఖ్యలే చేశారు. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యే జయంత్ పాటిల్ ఈ వ్యాఖ్యల్ని ఖండించారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఐక్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer Record: అరుదైన జాబితాలో ‘సర్పంచ్ సాబ్’.. ఏకంగా మూడుసార్లు!
-
Sheikh Hasina: వారు నన్ను చంపేయవచ్చు, అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా
-
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
-
Indian Student: ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి.. ఉజ్బెకిస్తాన్లో భారతీయ విద్యార్థిని హత్య..?
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!