Congress: కాంగ్రెస్కు మరో షాక్.. పార్టీకి కీలక నేత గుడ్బై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తగిలింది.. పంజాబ్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఏ మాత్రం గట్టిపోటీ ఇవ్వలేని పరిస్థితి.. దిగ్గజాలు సైతం ఓటమిపాలయ్యారు. ఇక, మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా.. కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. కర్ణాటకకు చెందిన కీలక నేత, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం.. పార్టీకి గుడ్బై చెప్పేశారు.. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తాను వెంటనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Read Also: Telangana: 16 నుంచి ఒంటిపూట బడులు
Also Read
- PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
- PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. 'అర్బన్ నక్సల్స్'ను సమాజం దూరం పెట్టాలి..
- Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
- PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
కాగా, కర్ణాటక శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడి పదవి ఆశించిన ఇబ్రహీం.. తనకంటే జూనియర్ అయిన బీకే హరిప్రసాద్ను శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా నియమించడంపై అసంతృప్తితో ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి, పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. గత 12 ఏళ్లుగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తాను పలు లేఖలు రాశానని పేర్కొన్న ఆయన.. నేను పార్టీకి సంబంధించిన అనేక ఫిర్యాదులను మీ ముందు ఉంచాను.. మీరు అవసరమైన పరిష్కార చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు నాకు ఎలాంటి మార్పులు కనిపించలేదని.. తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇక, ఇబ్రహీం, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడకు సన్నిహితుడిగా ఉన్నారు.. 2008లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుదీర్ఘకాలం పార్టీలో కొనసాగిన ఆయన.. కొంతకాలంగా పార్టీ మరియు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు సిద్ధరామయ్యతో విభేదించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను వెంటనే రాజీనామా చేస్తున్నాను.. కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య ద్వారా కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్, కర్ణాటక శాసన మండలి సభ్యత్వానికి నా రాజీనామా లేఖను కూడా పంపుతున్నాను. దయచేసి నా రాజీనామాను ఆమోదించండి అని లేఖలో రాసుకొచ్చారు సీఎం ఇబ్రహీం.
తాజావార్తలు
-
PM Modi: ఎర్రకోట వేదికగా యూత్కు ప్రధాని మోడీ గుడ్న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
-
Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
-
PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
-
Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
-
IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!