S Jaishankar: ఇది భిన్నమైన భారత్.. చైనా, పాక్లకు వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: భారతదేశాన్ని ఇరకాలంలో పెట్టాలని దాయాది దేశం పాకిస్తాన్ తో పాటు డ్రాగన్ కంట్రీ చైనా చీటికి మాటికి సరిహద్దు వివాదాలు, సీమాంతర ఉగ్రవాదాలను తెరపైకి తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాక్ లను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది విభిన్న భారతదేశం అని, దేశ భద్రతకు ముప్పు వస్తే వారికి గట్టి బదులిస్తాం అంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు. ఉగాండా పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడ భారతీయులతో ముచ్చటించారు.
Read Also: XBB.1.16: కంటి దురద, కండ్ల కలకలు ఉన్నాయా..? ఇది కరోనా కొత్తవేరియంట్ లక్షణం కావచ్చు..
Also Read
- KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Sasaram-Patna Passenger: 24 గంటలు గడవకముందే వణికించిన మరో రైలు ప్రమాదం.. ప్యాసింజర్ రైలులో చెలరేగిన మంటలు
భారత దేశానికి వ్యతిరేకంగా దశాబ్ధాలుగా సీమాంత ఉగ్రవాన్ని ఎగదోశారని, ఇన్నాళ్లు భారత్ వాటిని సహించిందని, కానీ ఇపై అలా ఉండబోదని, వారు ఈ విషయాన్ని తెలుసుకోవాలని , ఇది విభిన్న భారత్ అని దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే అది ఎంతటి సవాళ్లనైనా ఎదురిస్తుందని, బాధ్యులకు గట్టి బుద్ధి చెబుతుందని పరోక్షంగా చైనా, పాకిస్తాన్ లను ఉద్దేశించి హెచ్చరించారు. చైనా సరిహద్దుల్లో భారత్ తమ మౌళిక సదుపాయాలను పెంచుతోందని, దేశ సైనికులు మరింత ఆయుధ సామర్థ్యంతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. భారత దేశం మారిందని, ప్రజల ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకుంటుందని, బయటి శక్తుల ఒత్తిడి లేదని అన్నారు. మనం ఎక్కడ నుంచి ముడి చమురు కొనాలి, ఎక్కడి నుంచి కొనవద్దనే విషయాలపై బయటిదేశాల ప్రమేయం ఉండనది జైశంకర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
PBKS-Dharamsala: పంజాబ్ కింగ్స్ కొంపముంచిన ధర్మశాల.. ప్రత్యర్థి జట్లకు మాత్రం అదృష్ట వేదిక!
-
AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
-
JR NTR : అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాకుండానే థియేటర్ వద్ద భారీ కటౌట్.. పాలాభిషేకాలతో ఫ్యాన్స్ రచ్చ
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..