S Jaishankar: ఇది భిన్నమైన భారత్.. చైనా, పాక్లకు వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: భారతదేశాన్ని ఇరకాలంలో పెట్టాలని దాయాది దేశం పాకిస్తాన్ తో పాటు డ్రాగన్ కంట్రీ చైనా చీటికి మాటికి సరిహద్దు వివాదాలు, సీమాంతర ఉగ్రవాదాలను తెరపైకి తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాక్ లను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది విభిన్న భారతదేశం అని, దేశ భద్రతకు ముప్పు వస్తే వారికి గట్టి బదులిస్తాం అంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు. ఉగాండా పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడ భారతీయులతో ముచ్చటించారు.
Read Also: XBB.1.16: కంటి దురద, కండ్ల కలకలు ఉన్నాయా..? ఇది కరోనా కొత్తవేరియంట్ లక్షణం కావచ్చు..
Also Read
- UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
- Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
- PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
భారత దేశానికి వ్యతిరేకంగా దశాబ్ధాలుగా సీమాంత ఉగ్రవాన్ని ఎగదోశారని, ఇన్నాళ్లు భారత్ వాటిని సహించిందని, కానీ ఇపై అలా ఉండబోదని, వారు ఈ విషయాన్ని తెలుసుకోవాలని , ఇది విభిన్న భారత్ అని దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే అది ఎంతటి సవాళ్లనైనా ఎదురిస్తుందని, బాధ్యులకు గట్టి బుద్ధి చెబుతుందని పరోక్షంగా చైనా, పాకిస్తాన్ లను ఉద్దేశించి హెచ్చరించారు. చైనా సరిహద్దుల్లో భారత్ తమ మౌళిక సదుపాయాలను పెంచుతోందని, దేశ సైనికులు మరింత ఆయుధ సామర్థ్యంతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. భారత దేశం మారిందని, ప్రజల ప్రయోజనాల కోసం ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకుంటుందని, బయటి శక్తుల ఒత్తిడి లేదని అన్నారు. మనం ఎక్కడ నుంచి ముడి చమురు కొనాలి, ఎక్కడి నుంచి కొనవద్దనే విషయాలపై బయటిదేశాల ప్రమేయం ఉండనది జైశంకర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
-
Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’ తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
-
Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!