Uddhav Thackeray: బీజేపీది ఏ రకమైన హిందుత్వనో చెప్పాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: మహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చుపెట్టాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఒక్క శివసేన కార్యకర్త కూడా లేరని ఆయన వ్యాఖ్యానించిన మరుసటి రోజు శివసేన(యూబీటీ)నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సీఎం ఏక్ నాథ్ షిండే రాజీనామా చేయాలని, లేకపోతే మంత్రి చంద్రకాంత్ పాటిల్ ను రాజీనామా చేయాలని కోరాలని అన్నారు. మసీదును కూల్చే సమయంలో ఎలుకలు వాటి బొరియల్లోనే దాక్కున్నాయని ఆయ బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. తమ పార్టీ హిందుత్వ ‘జాతీయ వాదం’ అని బీజేపీ దాని హిందుత్వ ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు.
Read Also: Monsoon: ఈ ఏడాది సాధారణ రుతుపవనాలే.. వెల్లడించిన ఐఎండి..
Also Read
- TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్గా అరూప్ రాయ్ ప్రకటన!
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
- RBI Bulletin: బలహీన రుతుపవనాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపొచ్చు.. నిపుణుల హెచ్చరిక
అయోధ్యలో డిసెంబర్ 6, 1992న బాబ్రీమసీదును కూల్చినప్పుడు భజరంగ్ దళ్, దుర్గా వాహిని కార్యకర్తలే ఉన్నారని మంత్రి చంద్రకాంత్ పాటిల్ సోమవారం అన్నారు. శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ థాకరే వివాదాస్పద కట్టడం కూల్చివేతలో తన సైనికులు ఎవరైనా పాల్గొంటే తాను గర్వపడుతున్నానని అన్న మాటలను గుర్తు చేశారు.
బాల్ థాకరే వారసత్వాన్ని సీఎం ఏక్ నాథ్ షిండే దొంగిలించారని ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై చంద్రకాంత్ పాటిల్ మండిపడ్డారు. దింగతం శివసేన వ్యవస్థాపకులు బాల్ ఠాక్రే ఎవరి సొత్తు కాదని, ఆయన ప్రజల సొత్తు అని అన్నారు. బాలాసాహెబ్ హిందువులందరి ఆస్తి అని అన్నారు.
తాజావార్తలు
-
Venkey : AK 47 అక్టోబరు 2 రిలీజ్ కష్టమే?
-
Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్క్లబ్ వివాదంలో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీబీ..!
-
CSK-IPL 2027: సీఎస్కే కీలక నిర్ణయం.. ఆ ఊహాగానాలకు చెక్!
-
Demonte Colony 3 : థియేటర్లలో భయపెట్టేందుకు వస్తున్న ‘డెమోంటే కాలనీ 3’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
I Nobody Trailer : పృద్వి రాజ్ సుకుమారన్.. ‘ఐ-నోబడి’ ట్రైలర్.. అదిరింది
ట్రెండింగ్
-
CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!