Ram Mandir: రామ మందిర వేడుకల్లో ముస్లింలు పాల్గొనకూడదు.. కేంద్రం “నాన్ సెక్యులర్” అంటూ ముస్లిం ప్యానెల్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: దేశం మొత్తం జనవరి 22న జరిగే భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లో కీలక వ్యక్తులు, సాధువులు 7000 మంది ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది.
ఇదిలా ఉంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక వ్యాక్యలు చేసింది. ఈ సంస్థ చైర్మన్ హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ కేంద్రం తీరును ఖండించారు. కేంద్రం నాన్ సెక్యులర్ విధానాలను అనుసరిస్తుందని మండిపడ్డారు. ఇది హిందువుల కార్యక్రమమని..ఇస్లామిక్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొనవద్దని ప్రెస్నోట్ రిలీజ్ చేవారు. జనవరి 22న దేశవ్యాప్తంగా దీపాలు వెలిగించాలా, జై శ్రీరాం అంటూ నినాదాలు చేయాలా..? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం, మంత్రులు, ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారని.. ఇది న్యాయం, లౌకికవాదాన్ని హత్య చేయడమే అని రహ్మానీ పేర్కొన్నారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: China Manja : ఆర్మీ జవాన్ ప్రాణం బలిగొన్న చైనా మాంజా
ఇది బహుదేవతారాధన అని.. ముస్లింలు అర్థం చేసుకోవాలి, ఆలయ నిర్మాణం కోసం హిందూ సోదరులు ఆనందంగా దీపాలు వెలిగిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే ఈ ప్రక్రియలో ముస్లింలు పాల్గొనకూడదని చెప్పారు. అన్ని మతాలను గౌరవించాలని ఇస్లాం మనకు నిర్దేశిస్తోందని.. రాముడితో సహా హిందువుల పవిత్ర వ్యక్తుల్ని మేం గౌరవిస్తాం.. అయినప్పటికీ మేము వారిని దేవుళ్లుగా పరిగణించమని సైఫుల్లా రహ్మానీ చెప్పారు. ముస్లింలు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నప్పటికీ.. అది వారి హృదయాలను గాయపరిచింది అని జోడించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!