BJP: రాజ్యసభ ఎన్నికలు.. 4 రాష్ట్రాలకు ఇంచార్జుల నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు సిద్ధం అవుతోంది. హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్తాన్ రాష్ట్రాలకు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర మంత్రులను ఇంచార్జులుగా నియమించింది. రాజస్తాన్ కు ఎన్నికల ఇంచార్జ్ గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను, హర్యానాకు జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డిని కర్ణాటకకు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కర్ణాటకకు ఇంచార్జులుగా నియమించారు.
జూన్ 10 ఈ నాలుగు రాష్ట్రాల్లోని రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ 22 మంది అభ్యర్థులను నిలబెట్టింది. లోక్ సభలో క్లియర్ మెజారిటీ ఉన్నా..రాజ్యసభలో బీజేపీకి పెద్దగా బలం లేదు. దీంతో కీలక బిల్లుల ఆమోదంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఈ ఎన్నికలను బీజేపీ కీలకంగా తీసుకుంది.
Also Read
- GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
బీహార్, మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టింది. మహారాష్ట్ర నుంచి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ తో సహా ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టింది. ఇక్కడ మూడో స్థానాన్ని కూడా గెలుచుకోవాలని భావిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి మధ్య భిన్నాభిప్రాయాల్లో ఇక్కడ కూడా మూడో సీటు గెలుచుకోవడానికి ముగ్గురు అభ్యర్థులను రంగంలోకి దింపింది.
రాజస్థాన్, హర్యానా నుంచి నలుగురు అభ్యర్థులను నిలబెట్టింది. జీగ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రను రాజస్తాన్ నుంచి బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిపింది. ఐటీవీ ఎండీ కార్తికేయ శర్మను హర్యానా నుంచి పోటీలో నిలబెట్టింది బీజేపీ
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..