JDU: రబ్రీదేవికి సంతకం పెట్టడం రాదు, ఆమె కూడా బడ్జెట్పై మాట్లాడుతోంది..
- కేంద్ర బడ్జెట్లో బీహార్కి ఏమీ ఇవ్వలేదన్న రబ్రీదేవి..
- ఆమెకు సంతకం కూడా పెట్టరాదు.. బడ్జెట్పై మాట్లాడుతోంది..
- జేడీయూ ఎదురుదాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JDU: ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆర్జేడీడీ నేత, లాలూ ప్రసాద్ భార్య రబ్రీ దేవి విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై జేడీయూ ఎంపీ లల్లన్ సింగ్ ఫైరయ్యారు. బడ్జెట్లో సామాన్యులకు ఏమీ లేదని, కేంద్రం బీహార్కి బొమ్మ(జుంఝానా) మాత్రమే ఇచ్చిందని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ బీజేపీ మిత్రపక్షం జేడీయూ విమర్శలు గుప్పిస్తోంది.
ఆమె వ్యాఖ్యలపై జేడీయూ ఎంపీ లల్లన్ సింగ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి(రబ్రీ దేవీ)కి సంతకం ఎలా చేయాలో కూడా తెలియదని, ఆమె బడ్జెట్పై ఎలా మాట్లాడుతుంది..? అని ఎద్దేవా చేశారు. బీహార్కు రూ.26,000 కోట్లు కేటాయించడం సాధారణ ప్రజల కోసం కాదని, కార్పొరేట్ రంగానికి ఉద్దేశించిన బడ్జెట్పై కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్జేడీ విమర్శించింది. ఈ బడ్జెట్ కార్పొరేట్ రంగానికి మాత్రమే అని విమర్శించింది.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Ratan Tata: ఒక్క ప్రకటనతో రూ.19 వేల కోట్లు రాబట్టిన రతన్ టాటా..ఆ ప్రకటన ఇదే…
‘‘ ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ రంగానికి మాత్రమే. కేంద్రం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో కేంద్ర ఆర్థిక మంత్రికి ఎలాంటి ఆలోచన లేదు. ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో యువత, రైతులు, మహిళలు, కార్మికుల సమస్యలను ప్రస్తావించలేదు’’ అని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర అన్నారు. బీహార్కి ప్రత్యేక హోదా అవసరమని, కేంద్రం దాన్ని తిరస్కరించిందని చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ బడ్జెట్లో బీహార్ రాష్ట్రానికి పెద్దపీట వేశారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం రూ.26,000 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా బీహార్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీహార్కి మూడు ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టులను కేటాయించింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!