Navya Haridas: వయనాడ్లో టూరిస్ట్ ప్రదేశాలు చూపిస్తామని ప్రియాంక సభకు ప్రజలను తీసుకెళ్లారు..
- వయనాడ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్..
- టూరిస్ట్ ప్రదేశాలు చూపిస్తామని ప్రియాంక సభకు ప్రజలను తీసుకెళ్లారు..
- ప్రియాంక రోడ్ షోలు సంవత్సరానికి వచ్చిపోయే పండగల సీజన్ లాంటివి: నవ్యా హరిదాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navya Haridas: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె నిర్వహించిన రోడ్ షోతో పాటు బహిరంగ సభపై బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టూరిస్ట్ ప్రదేశానికి తీసుకువెళ్తామని ప్రియాంక సభకు ప్రజలను తరలించారంటూ ఆరోపించారు. ఆమె ఓ ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది.. నేను కార్పొరేషన్ కౌన్సిలర్గా ప్రజల కోసం ఏళ్ల తరబడి పని చేసిన అనుభవం ఉంది అని నవ్వా చెప్పుకొచ్చింది. ఒక అభ్యర్థి గొప్పతనం వారి కుటుంబ ఆధిపత్యమే ప్రమాణమైతే అది ప్రియాంకకు మాత్రమే చెందుతుందన్నారు. భారతీయ జనతా పార్టీకి అలాంటి ప్రమాణాలు లేవు.. ఆమె రావడం, రోడ్ షోలు చేయడం వంటివి సంవత్సరానికి వచ్చిపోయే పండగల సీజన్ లాంటివి అన్నారు. ఇక, ఈరోజు (గురువారం) బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
Read Also: Aishwarya : పెళ్లయినా తగ్గేదేలే అంటున్న అర్జున్ కూతురు
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
కాగా, ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ, వయనాడ్ల నుంచి పోటీ చేసి రాహుల్ గాంధీ విజయం సాధించారు. అయితే, వయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో బీజేపీ నుంచి నవ్యా హరిదాస్, కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ ఎన్నికల బరిలో ఉండగా.. ఎల్డీఎఫ్ తరపు సీపీఐ నేత, మాజీ శాసనసభ్యులు సత్యన్ మొరీ పోటీలో ఉన్నారు నవంబర్ 13వ తేదీన బైపోల్స్ జరగనుండగా.. 23న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!