PM Modi: ఎలాన్ మస్క్తో భేటీ కానున్న ప్రధాని మోడీ..
- యూఎస్ పర్యటనలో బిజీబిజీగా పీఎం మోడీ..
- ట్రంప్తో భేటీకి ముందు మస్క్లో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికా చేరారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారి మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ఇరు దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. సుంకాలు, అక్రమ వలసదారులు, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలు ఇరు దేశాధినేతల చర్చల్లో ముఖ్యాంశాలుగా ఉండబోతున్నాయి.
Read Also: Prudhvi Raj: అందరికీ క్షమాపణలు.. బాయ్ కాట్ కాదు వెల్కమ్ లైలా అనండి!
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ రోజు వైట్హౌజ్లో బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్తో సమావేశం కానున్నారు. ట్రంప్తో భేటీకి ముందే మోడీ, టెస్లా అధినేతతో సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ బుధవారం రాత్రి వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. 2015లో ప్రధాని మోడీ శాన్ జోస్లోని టెస్లా ఫెసిలిటీని సందర్శించారు. ప్రస్తుతం మస్క్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
గతంలో మస్క్ భారత్లోకి టెస్లా కార్లను తీసుకురావాలని చూశాడు. ఈ భేటీలో దీనిపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు భారత్లో స్టార్లింక్ విస్తరణ, టెస్లా ప్లాంట్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆప్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(DOGE)కి ఎలాన్ మస్క్ చీఫ్గా ఉన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!