PM Modi: పాక్కు ఇండియన్ ఎయిర్ఫోర్స్ దమ్మేంటో చూపించారు
- పాక్కు ఇండియన్ ఎయిర్ఫోర్స్ దమ్మేంటో చూపించారు
- ఆదంపూర్ ఎయిర్బేస్లో వాయుసేనను ప్రశంసించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్కు ఇండియన్ ఎయిర్ఫోర్స్ దమ్మేంటో చూపించారంటూ ప్రధాని మోడీ వాయుసేనను ప్రశంసించారు. పంజాబ్లోని జలంధర్లోని ఆదంపూర్ ఎయిర్బేస్లో వాయుసేనను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్లో సత్తా చూపించారంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ మాట్లాడారు.
ఇది కూడా చదవండి:Pakistan: అవును, భారత్ మా ఎయిర్ బేస్లపై క్షిపణి దాడి చేసింది: పాకిస్తాన్ డిప్యూటీ పీఎం..
Also Read
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
‘‘అణ్వాయుధాలను చూపి బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారు. అణుబాంబు హెచ్చరికలను భారత వాయుసేన చిత్తు చిత్తు చేసింది. భారత వాయుసేన ప్రతిభను చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. భవిష్యత్ తరాలకు మీరంతా ఆదర్శం. భారత్ మాతాకీ జై నినాదం శత్రువులకు నిద్ర లేకుండా చేసింది. చరిత్ర సృష్టించిన వాయుసేన వెంట దేశ ప్రజలంతా ఉన్నారు.’’ అని మోడీ తెలిపారు.
‘‘వాయుసేన ప్రతిభను చూసి ఉదయాన్నే మీ దగ్గరకు వచ్చేశాను. మన డ్రోన్స్, మిస్సైల్స్ దాయాది దేశానికి నిద్ర లేకుండా చేశాయి. శత్రువులకు మన సత్తా ఏంటో తెలిసింది. భవిష్యత్ తరాలకు మీరంతా ప్రేరణగా ఉంటారు. పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా శత్రువును చావు దెబ్బకొట్టారు. మళ్లీ ఉగ్ర దాడి జరిగితే కచ్చితంగా భారత్ సరైన సమాధానం చెబుతుంది.’’ అని మోడీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Pakistan: అవును, భారత్ మా ఎయిర్ బేస్లపై క్షిపణి దాడి చేసింది: పాకిస్తాన్ డిప్యూటీ పీఎం..
Earlier this morning, I went to AFS Adampur and met our brave air warriors and soldiers. It was a very special experience to be with those who epitomise courage, determination and fearlessness. India is eternally grateful to our armed forces for everything they do for our nation. pic.twitter.com/RYwfBfTrV2
— Narendra Modi (@narendramodi) May 13, 2025
తాజావార్తలు
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
-
Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..