PM Modi: ప్రధాని మోడీతో తెలుగు గవర్నర్ మనవరాళ్లు ముచ్చట్లు
- ప్రధాని మోడీని కలిసిన తెలుగు గవర్నర్ మనవరాళ్లు
- జాతీయ గీతంతో మోడీకి స్వాగతం
- ముచ్చట పడి చిన్నారుల్ని కౌగిలించుకున్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్లో ప్రధాని మోడీని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాళ్లు కలిశారు. ఇద్దరు చిన్నారులు బుధవరం పార్లమెంట్లోని మోడీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. లిలక్ ఫ్రాక్స్ డ్రస్లో ఉన్న ఇద్దరు చిన్నారులు… ప్రధాని మోడీకి దేశభక్తి గీతంతో స్వాగతం పలికారు. చిన్నారుల పాటకు మురిసిన మోడీ నవ్వారు.. అనంతరం ఇద్దర్ని దగ్గరకు తీసుకుని కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read

దత్తాత్రేయ.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి.. కేంద్రమంత్రిగా మోడీ సర్కార్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఆయన హర్యానా గవర్నర్గా సేవలందిస్తున్నారు. ఇక ప్రతి ఏడాది హైదరాబాద్లో అన్ని పార్టీల వారిని ఆహ్వానించి అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు.
#WATCH | Prime Minister Narendra Modi receives two special visitors at his office today in Parliament. pic.twitter.com/mMgRBKlakB
— ANI (@ANI) June 26, 2024
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!