PM Modi: ఎన్డీఏ ఎంపీలకు మోడీ విందు.. మెనూ ప్రత్యేకతలు ఇవే!
- ఎన్డీఏ ఎంపీలకు మోడీ విందు
- చాలా ఆనందంగా ఉందంటూ ట్వీట్
- మెనూ ప్రత్యేకతలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఎన్డీఏ ఎంపీలకు ప్రత్యేక విందు ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత గురువారం సాయంత్రం కళ్యాణ్ మార్గ్లో తన నివాసంలో ఈ విందు ఇచ్చారు. ఎన్డీఏ ఎంపీలకు విందు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎక్స్లో మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశం జాతీయ అభివృద్ధి, ప్రాంతీయ ఆకాంక్షలకు ఉమ్మడి నిబద్ధతను సూచిస్తుందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్ధి కోసం కలిసి పని చేస్తూనే ఉంటామని చెప్పారు.
మెనూ స్పెషల్ ఇదే..
ఎంపీలకు ఇచ్చిన విందులో పూర్తి శాఖాహార మెనూకే ప్రాధాన్యత ఇచ్చారు. గోంగూర పన్నీర్, పాలకూర పప్పు హైలైట్గా నిలిచాయి. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్కు వడ్డించిన శాఖాహార భోజనమే ఎంపీలకు వండించినట్లు సమాచారం. మెనూలో ప్రాంతీయ భారతీయ వంటకాలను ఎంపిక చేశారు.
Also Read
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
- Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి షాక్.. బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు.. మూడు వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశం
- AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
అల్లంతో నారింజ రసం
దానిమ్మ రసం
సబ్జ్ బాదం షోర్బా: కూరగాయలు, బాదం, సుగంధ ద్రవ్యాలు
కాకుమ్ మటర్ అఖ్రోత్ కి షమ్మీ: పచ్చి బఠానీలు, పిండిచేసిన వాల్నట్లతో ఫాక్స్టెయిల్ మిల్లెట్. గ్రిడిల్పై వండుతారు.
కోతింబిర్ వాడి: కొత్తిమీర ఆకులు, శనగపిండితో తయారుచేసిన రుచికరమైన చిరుతిండి.
గోంగూర పనీర్: సోరెల్ ఆకులతో మసాలా దినుసుల కాటేజ్ చీజ్ కర్రీ.
ఖుబానీ మలై కోఫ్తా: క్రీమీ జీడిపప్పు కూరలో నేరేడు పండుతో నింపిన కుడుములు.
గజర్ మేథి మాటర్: మెంతి ఆకులతో టెంపర్డ్ ఎర్ర క్యారెట్లు, తాజా బఠానీలు.
భిండి సంభారియా: నువ్వులు, వేరుశెనగ, బెల్లం కలిపిన బెండకాయ
పాలకూర పప్పు: పాలకూరతో ఆంధ్రా తరహాలో టెంపర్ చేసిన పప్పు
కాలే మోతి చిల్గోజా పులావ్: మినప్పప్పు, కాల్చిన పైన్ గింజలతో బాస్మతి బియ్యం
వివిధ రకాల భారతీయ రొట్టెలు: రోటీ/ మిస్సీ రోటీ/ నాన్/ తవా లచ్చా పరాఠా
కాల్చిన పిస్తా లాంగ్చా: ఖోయాతో చేసిన పిస్తా-స్టఫ్డ్ స్వీట్
అడ ప్రదామన్: తాటి బెల్లం, కొబ్బరి పాలు, ఎండిన గింజలతో వండిన బియ్యం ముక్కలు.
మంగళవారం ఎన్డీఏ ఎంపీలతో మోడీ సమావేశం అయినప్పుడు… బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని మోడీని అభినందించారు. గొప్ప విజయంతో బాధ్యత పెరిగినట్లు చెప్పారు. ప్రజల సంక్షేమం కొరకు కష్టపడి పని చేయాలని ఎంపీలను మోడీ కోరారు.
Was a delight to have hosted NDA MPs for dinner at 7, Lok Kalyan Marg this evening. The NDA family represents a shared commitment to good governance, national development and regional aspirations. Together, we will continue working to strengthen our nation’s development journey…
— Narendra Modi (@narendramodi) December 11, 2025
తాజావార్తలు
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
-
Land Grab Case: జూబ్లీహిల్స్లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!