India Pakistan War: భారత్, పాక్ ప్రధానులకు విజ్ఞప్తి.. యుద్ధాన్ని ముగించండి..!
- యుద్ధాన్ని ముగించండి అంటూ భారత, పాక్ ప్రధానులకు విజ్ఞప్తి..
- యుద్ధంతో ఏం సాధించారని ప్రశ్నించిన పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ..
- కాల్పుల్లో పిల్లలు, మహిళలు చిక్కుకుపోవడానికి వారి చేసిన తప్పు ఏమిటి?..
India Pakistan War: ఇక, యుద్ధాన్ని ముగించండి అంటూ భారత, పాకిస్తాన్ ప్రధానులకు విజ్ఞప్తి చేశారు పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ.. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలపై శ్రీనగర్లో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ కాల్పుల్లో పిల్లలు, మహిళలు చిక్కుకుపోవడానికి వారి చేసిన తప్పు ఏమిటి? అని ప్రశ్నించారు.. సైనిక చర్య సమస్యను పరిష్కరించదని అభిప్రాయపడిన ఆమె.. ఇది ఎప్పుడూ సమస్యను పరిష్కరించదు.. శాంతిని అందించదు అన్నారు… రెండు దేశాలు సైనిక జోక్యాన్ని కాకుండా రాజకీయ జోక్యాన్ని ఎంచుకోవాలని సూచించారు..
Read Also: Amala Paul : నేను హీరోయిన్ని అనే విషయం నా భర్తకి చెప్పలేదు..
Also Read
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
పుల్వామా దాడికి ప్రతిస్పందనగా బాలకోట్ వైమానిక దాడి తర్వాత మనం ఏమి సాధించాం? అని ప్రశ్నించారు మొహబూబా ముఫ్తీ.. ఈ దాడిని ముగించాలని నేను రెండు వైపులా నాయకత్వాన్ని కోరుతున్నాను… జమ్మూ మరియు కశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, దీని పర్యవసానాలను ఎంతకాలం అనుభవిస్తారు? అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించినట్లు పేర్కొన్న తర్వాత వారి ఉద్దేశ్యం నెరవేరింది. అదేవిధంగా, పాకిస్తాన్ మన ఫైటర్ జెట్లను కూల్చివేసి, పూంచ్లోని బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసిందని చెబుతోంది.. అంటే వారిద్దరూ సమానంగా ఖాతాలను పరిష్కరించుకున్నారని పేర్కొన్నారు. యుద్ధ యుగం ముగిసిందని హామీ ఇచ్చిన పాకిస్తాన్ నాయకత్వానికి మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను… ఇద్దరు ప్రధానులు ఫోన్ చేసి ఈ సంఘర్షణను పరిష్కరించగలిగితే.. ఇరు దేశాలకు, ప్రజలకు ఎంతో ఉపయోగం అని అన్నారు పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ..
తాజావార్తలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో