Parliament Budget Session: లోక్సభ నుంచి 8 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్..
- లోక్సభలో గందరగోళం..
- స్పీకర్పైకి కాగితాలు విసిరిన 8 మంది ఎంపీల సస్పెన్షన్..
- 8 మందిలో ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు..
Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే ప్రచురించని పుస్తకాన్ని పేర్కొంటూ, భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభలో వ్యాఖ్యానించడంతో సోమవారం వివాదం ప్రారంభమైంది. ఈ వ్యాఖ్యల్ని హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే, మంగళవారం లోక్సభలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Read Also: Italian Vegetable Soup: ఇంట్లోనే 8 రకాల కూరగాయలతో సూపర్ హెల్తీ సూప్.!
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
విపక్ష సభ్యులు సభాపతి చైర్ వైపు కాగితాలను విసిరేశారు. దీంతో 8 మంది ప్రతిపక్ష ఎంపీలను లోక్సభ సస్పెండ్ చేసింది. రాహుల్ గాంధీ ప్రసంగానికి బీజేపీ ఎంపీలు అభ్యంతరం చెప్పడంతో ఈ ఘటన జరిగింది. సస్పెండ్ అయిన 8 మంది ఎంపీల్లో ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, గుర్జీత్ ఓజ్లా, రాజా వారింగ్, ఎబి ఈడెన్, కిరెన్ రెడ్డి, వెంకట్ రామన్ సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. స్పీకర్ ఈ సంఘటనను ఖండించారు. పార్లమెంటరీ మర్యాదను ఉల్లంఘనగా అభివర్ణించారు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఇలాంటి చర్యల్ని సహించేది లేదని చెప్పారు. ఏప్రిల్ 2న ముగియనున్న బడ్జెట్ సమావేశాల వరకు వీరిపై సస్పెన్షన్ అమలులో ఉంటుంది.
ఈ సస్పెన్షన్పై ఎంపీ ప్రియాంకాగాంధీ స్పందించారు. 8 మంది ఎంపీల సస్పెన్షన్ను విమర్శించారు. దీనిని హాస్యాస్పదమని అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ సభ్యుడికి మాట్లాడే హక్కు ఉండాలని, వారి ఆందోళనలు వినాలని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!