Pak Hackers: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, ఇండియా సైట్లను టార్గెట్ చేసిన పాకిస్తాన్ హ్యాకర్స్..
- పహల్గామ్ దాడి తర్వాత పెరిగిన సైబర్ అటాక్స్..
- భారత సైట్లను టార్గెట్ చేస్తున్న పాక్ హ్యాకర్స్..
- ఆర్మీ స్కూల్స్, భారతీయ సైట్లపై సైబర్ అటాక్..
- విజయవంతంగా తిప్పికొట్టిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Hackers: 26 మంది అమాయకపు టూరిస్టులను బలిగొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత, భారతీయ సైట్లపై పాకిస్తాన్ హ్యాకర్ల దాడులు పెరిగాయి. ఇండియన్ సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. మంగళవారం, శ్రీనగర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(APS), APS రాణిఖేత్, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ (AWHO) డేటాబేస్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్స్ని హ్యాకర్స్ టార్గెట్ చేశారు. “IOK హ్యాకర్”గా పనిచేస్తున్న హ్యాకర్లు ఈ వెబ్సైట్లను డీఫేస్ చేయడానికి ప్రయత్నించారు.
Read Also: Pahalgam Terror Attack: పహల్గామ్ సూత్రధారికి పాకిస్తాన్ కమాండో ట్రైనింగ్..
Also Read
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
- PM Modi: AI, డేటా, గవర్నెన్స్పై మోదీ కీలక ఆదేశాలు.. అధికారులకు బిగ్ మెసేజ్
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
అయితే, ఈ దాడిని భారత అధికారులు భగ్నం చేశారు. రియల్-టైమ్ మానిటరింగ్ సిస్టమ్లు, బలమైన డిజిటల్ ఫైర్వాల్తో కూడిన భారత సైన్యం యొక్క సైబర్ సెక్యురిటీ ఫ్రేమ్వర్క్ ఈ చొరబాటు ప్రయత్నాలన్నింటినీ సమర్థవంతంగా అడ్డుకుంది. ముఖ్యంగా, ఆర్మీ పబ్లిక్ స్కూల్ శ్రీనగర్ ఈ దాడిని ఎక్కువగా ఎదుర్కొంది. కొంత సమయం వరకు సేవలకు అంతరాయం కలిగింది. భారత సైన్యం తన సైబర్ సంసిద్ధతను నిరంతరం అప్గ్రేడ్ చేస్తోందని పునరుద్ఘాటిస్తోంది. ఆపరేషనల్ సిస్టమ్స్ని రక్షించడమే కాకుండా సైనికులు, వారి కుటుంబాలతో అనుసంధానించబడిన ప్రతి డిజిటల్ ప్లాట్ఫామ్ను కూడా రక్షించడం తన లక్ష్యం అని సైన్యం తెలిపింది.
ఈ రోజ, పాకిస్తాన్ హ్యాకర్లు మూడు రాజస్థాన్ ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేశారు. వీటిలో భారత వ్యతిరేక సందేశాలను పోస్ట్ చేశారు. ఒక పోస్ట్లో, ‘పాకిస్తాన్ సైబర్ ఫోర్స్’లో భాగమని చెప్పుకునే హ్యాకర్లు, ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ భారతదేశం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
-
B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు
-
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!