Pak Hackers: ఆర్మీ పబ్లిక్ స్కూల్స్, ఇండియా సైట్లను టార్గెట్ చేసిన పాకిస్తాన్ హ్యాకర్స్..
- పహల్గామ్ దాడి తర్వాత పెరిగిన సైబర్ అటాక్స్..
- భారత సైట్లను టార్గెట్ చేస్తున్న పాక్ హ్యాకర్స్..
- ఆర్మీ స్కూల్స్, భారతీయ సైట్లపై సైబర్ అటాక్..
- విజయవంతంగా తిప్పికొట్టిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Hackers: 26 మంది అమాయకపు టూరిస్టులను బలిగొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత, భారతీయ సైట్లపై పాకిస్తాన్ హ్యాకర్ల దాడులు పెరిగాయి. ఇండియన్ సైట్లను హ్యాక్ చేసే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. మంగళవారం, శ్రీనగర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(APS), APS రాణిఖేత్, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ (AWHO) డేటాబేస్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ పోర్టల్స్ని హ్యాకర్స్ టార్గెట్ చేశారు. “IOK హ్యాకర్”గా పనిచేస్తున్న హ్యాకర్లు ఈ వెబ్సైట్లను డీఫేస్ చేయడానికి ప్రయత్నించారు.
Read Also: Pahalgam Terror Attack: పహల్గామ్ సూత్రధారికి పాకిస్తాన్ కమాండో ట్రైనింగ్..
Also Read
- TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
- BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అయితే, ఈ దాడిని భారత అధికారులు భగ్నం చేశారు. రియల్-టైమ్ మానిటరింగ్ సిస్టమ్లు, బలమైన డిజిటల్ ఫైర్వాల్తో కూడిన భారత సైన్యం యొక్క సైబర్ సెక్యురిటీ ఫ్రేమ్వర్క్ ఈ చొరబాటు ప్రయత్నాలన్నింటినీ సమర్థవంతంగా అడ్డుకుంది. ముఖ్యంగా, ఆర్మీ పబ్లిక్ స్కూల్ శ్రీనగర్ ఈ దాడిని ఎక్కువగా ఎదుర్కొంది. కొంత సమయం వరకు సేవలకు అంతరాయం కలిగింది. భారత సైన్యం తన సైబర్ సంసిద్ధతను నిరంతరం అప్గ్రేడ్ చేస్తోందని పునరుద్ఘాటిస్తోంది. ఆపరేషనల్ సిస్టమ్స్ని రక్షించడమే కాకుండా సైనికులు, వారి కుటుంబాలతో అనుసంధానించబడిన ప్రతి డిజిటల్ ప్లాట్ఫామ్ను కూడా రక్షించడం తన లక్ష్యం అని సైన్యం తెలిపింది.
ఈ రోజ, పాకిస్తాన్ హ్యాకర్లు మూడు రాజస్థాన్ ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేశారు. వీటిలో భారత వ్యతిరేక సందేశాలను పోస్ట్ చేశారు. ఒక పోస్ట్లో, ‘పాకిస్తాన్ సైబర్ ఫోర్స్’లో భాగమని చెప్పుకునే హ్యాకర్లు, ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ భారతదేశం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!