Pakistan: భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాకిస్తాన్..
- పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించిన భారత జాలర్లు..
- నార్ నారాయణ అనే పడవలోని ఎనిమిది మంది అరెస్ట్..
- నో-ఫిషింగ్ జోన్లోకి ప్రవేశించడంతో అరెస్ట్ చేసినట్లు పాక్ వెల్లడి..
Pakistan: పాకిస్తాన్ మెరైన్ ఏజెన్సీ భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నార్ నారాయణ అనే పడవ గుజరాత్లోని జూనాగఢ్ జిల్లా వేరావల్ తీర ప్రాంతం నుంచి చేపల వేటకు బయలుదేరింది. ఇక, రాత్రి సమయంలో ఆ పడవ నో-ఫిషింగ్ జోన్లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ మెరైన్ ఏజెన్సీ దానిని స్వాధీనం చేసుకుంది.
Read Also: Chiranjeevi : పవన్ కల్యాణ్ ను ఆ కారణంతోనే అందరూ ఇష్టపడతారు.. చిరు ఎమోషనల్
Also Read
ఇక, ఆ పడవలో ఎనిమిది మంది మత్స్యకారులు ఉండగా, వారందరినీ పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో ఏడుగురు గుజరాత్ రాష్ట్రం జూనాగఢ్ ప్రాంతానికి చెందినవారు కాగా, మరో ఒరొ వ్యక్తి మాత్రం మహారాష్ట్రకు చెందినట్లుగా సమాచారం. కాగా, ఈ ఘటనతో కలిపి 2025 మార్చి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ అధికారులు మొత్తం 125 మంది గుజరాతీ మత్స్యకారులను భారత జలాల నుంచి తమ జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో