Pakistan: భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాకిస్తాన్..
- పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించిన భారత జాలర్లు..
- నార్ నారాయణ అనే పడవలోని ఎనిమిది మంది అరెస్ట్..
- నో-ఫిషింగ్ జోన్లోకి ప్రవేశించడంతో అరెస్ట్ చేసినట్లు పాక్ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ మెరైన్ ఏజెన్సీ భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నార్ నారాయణ అనే పడవ గుజరాత్లోని జూనాగఢ్ జిల్లా వేరావల్ తీర ప్రాంతం నుంచి చేపల వేటకు బయలుదేరింది. ఇక, రాత్రి సమయంలో ఆ పడవ నో-ఫిషింగ్ జోన్లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ మెరైన్ ఏజెన్సీ దానిని స్వాధీనం చేసుకుంది.
Read Also: Chiranjeevi : పవన్ కల్యాణ్ ను ఆ కారణంతోనే అందరూ ఇష్టపడతారు.. చిరు ఎమోషనల్
Also Read
ఇక, ఆ పడవలో ఎనిమిది మంది మత్స్యకారులు ఉండగా, వారందరినీ పాకిస్తాన్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో ఏడుగురు గుజరాత్ రాష్ట్రం జూనాగఢ్ ప్రాంతానికి చెందినవారు కాగా, మరో ఒరొ వ్యక్తి మాత్రం మహారాష్ట్రకు చెందినట్లుగా సమాచారం. కాగా, ఈ ఘటనతో కలిపి 2025 మార్చి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ అధికారులు మొత్తం 125 మంది గుజరాతీ మత్స్యకారులను భారత జలాల నుంచి తమ జలాల్లోకి ప్రవేశించారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!