Bihar: ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ… అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
- ఓటర్ సర్వేపై దద్దరిల్లిన బీహార్ అసెంబ్లీ
- అధికార-ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ సర్వేపై అటు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ.. ఇటు అసెంబ్లీలోనూ విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిపోతున్నాయి. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పట్టుమని పది నిమిషాలు కూడా సభ నడవలేదు. వరుసగా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం చేపట్టిన ‘SIR’పై పెద్ద ఎత్తున విపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. తాజాగా ఇదే అంశంపై బీహార్ అసెంబ్లీ కూడా దద్దరిల్లింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్-ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఇది కూడా చదవండి: Indian Passport: భారతీయులకు శుభవార్త.. ఇకపై 59 దేశాలకు వీసా ఫ్రీ యాక్సెస్!
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
ఈ ఓటర్ సర్వే అధికార పార్టీకి అనుకూలంగా చేపట్టారని తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందని ధ్వజమెత్తారు. దీంతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్పై సీఎం నితీష్ కుమార్ నిప్పులు చెరిగారు. నువ్వెంత.. నీ వయస్సెంత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాన్న, మీ అమ్మ సీఎంగా ఉన్నప్పుడు పరిస్థితులు తెలుసా.. ఓటర్ల జాబితా సవరణపై ఎందుకు గగ్గోలు పెడుతున్నావ్ అంటూ నితీష్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలా అధికార-ప్రతిపక్ష నేత మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరిగింది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. భర్త అలా చేయలేదని చంపేసిన భార్య
త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ సర్వే చేపట్టింది. ఎక్కువగా విదేశీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారంటూ 52 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించింది. అయితే ఈసీ అధికార ఎన్డీఏకు తొత్తుగా మారిందంటూ విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!