Uddhav Thackeray: ఎన్డీయేలో ఉద్ధవ్ ఠాక్రే చేరిక.. ఆ పార్టీ స్పందన ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోరమైన ప్రదర్శన చేసింది. కేవలం 09 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. మొత్తం 48 సీట్లలో ఎన్డీయే కూటమి 17 స్థానాలకు పరిమితం కాగా, ప్రతిపక్ష ఇండియా కూటమి 30 స్థానాల్లో గెలిచింది. ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన(యూబీటీ) 09 సీట్లను గెలుచుకుంది. మరోవైపు ఏక్నాథ్ షిండే శివసేన 07 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో శివసేన విడిపోకముందు బీజేపీతో కలిసి మహారాష్ట్రలోని అన్ని స్థానాలను దాదాపుగా క్లీన్స్వీప్ చేశాయి. కానీ ఈ సారి పరిస్థితి రివర్స్ అయింది.
Read Also: Actress Hema: బెంగళూరు డ్రగ్స్ కేసు.. హేమకు ‘మా’ ఊహించని షాక్!
Also Read
- MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
- US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
అయితే, ఈ విజయం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే మరోసారి ఎన్డీయే కూటమిలో చేరుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే కాకుండా శివసేన రెండు గ్రూపులు కలిసిపోతాయని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఏక్నాథ్ షిండే శివసేన బీజేపీతో ఉండగా, ఉద్దవ్ శివసేన కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉంది.
ఈ ఊహాగానాలపై శివసేన(యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ ప్రియాంకా చతుర్వేది స్పందించారు. ఈ ఆరోపణలు చేసిన జర్నలిస్టులపై ఆమె విరుచుకుపడ్డారు. బీజేపీకి భారీ మెజారిటీ వస్తుందని ఊహించారని, అది సాధ్యంకాకపోవడంతో వారు తన పార్టీని, ఇండియా కూటమిని తుడిచిపెట్టడానికి, ఎన్డీయే కూటమిలోకి మళ్లీ చేరుతన్నట్లు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ‘‘మోయే మోమే.. యే న హోయే(ఇది జరగదు), వీరు ఏడవవచ్చు’’ అని పోస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
-
MP Kanimozhi Changes Name: పేరు మార్చుకున్న ఎంపీ కనిమొళి.. కొత్త పేరు ఏంటంటే?
-
ViewSonic Google TV Series: భారత్లో ViewSonic కొత్త Google TV సిరీస్ లాంచ్.. Android 14, HDR, Dolby Audio
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!