Nepal Protests: దేశం విడిచి పారిపోనున్న ప్రధాని.. భారత సరిహద్దుల్లో హై అలర్ట్..
- నేపాల్లో హింసాత్మకంగా మారిన నిరసనలు..
- సోషల్ మీడియా బ్యాన్కి వ్యతిరేకంగా హింస..
- రాజీనామా చేసిన ప్రధాని కేపీ శర్మ ఓలీ..
- దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధమైన ప్రధాని, ఇతర నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Protests: సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా నేపాల్ అట్టుడుకుతోంది. జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతునున్నారు. ఈ నిరసన హింసాత్మక చర్యలకు దారి తీసింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ ఓలీ నివాసంతో పాటు అధ్యక్షుడి నివాసం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడులు చేసి, నిప్పటించారు. ఇదిలా ఉంటే, హింసాత్మక ఘటనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, సైన్యం సలహాతో కేపవీ శర్మ ఓలి తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లోని పనిటాంకి వద్ద ఉన్న నేపాల్-భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ విధించారు.
Read Also: Nepal: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా.. నిరసనలు పెరగడంతో దుబాయ్కి…
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ఇదిలా ఉంటే, ప్రభుత్వ అధికారు తరలింపులో భాగంగా ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భైసేపతి మినిస్టీరియల్ క్వార్టర్ల నుంచి దాదాపుగా డజనుకు పైగా హెలికాప్టర్లు బయలుదేరాయి. అధికారులు, మంత్రుల తరలింపులను అడ్డుకునేందుకు, విమాన సర్వీసులకు అంతరాయం కలిగించేందుకు యువత టపాసులు పేల్చడంతో పాటు డ్రోన్లను ఎగరేయడం, లేజర్ల లైట్లను నిరసనకారులు ఉపయోగిస్తున్నారు.
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్లో మాట్లాడారు. పరిస్థితి దిగజారుతున్న తరుణంలో ప్రధాని నివాసం నుంచి తనను సురక్షితంగా వెళ్లేలా చేయాలని సైనిక సాయం కోరారు. పరిస్థితి దిగజారుతున్న తరుణంలో ఆయనను తరలించేందుకు ప్రణాళిక వేస్తున్నారు. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 300 మందికి పైగా సైనిక సిబ్బందిని మోహరించారు. నేపాల్ ప్రధాని దేశం వదిలి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేపాల్తో సరిహద్దు కలిగిన భారతదేశ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!