Nepal Protests: దేశం విడిచి పారిపోనున్న ప్రధాని.. భారత సరిహద్దుల్లో హై అలర్ట్..
- నేపాల్లో హింసాత్మకంగా మారిన నిరసనలు..
- సోషల్ మీడియా బ్యాన్కి వ్యతిరేకంగా హింస..
- రాజీనామా చేసిన ప్రధాని కేపీ శర్మ ఓలీ..
- దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధమైన ప్రధాని, ఇతర నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Protests: సోషల్ మీడియా బ్యాన్కు వ్యతిరేకంగా నేపాల్ అట్టుడుకుతోంది. జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతునున్నారు. ఈ నిరసన హింసాత్మక చర్యలకు దారి తీసింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ ఓలీ నివాసంతో పాటు అధ్యక్షుడి నివాసం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడులు చేసి, నిప్పటించారు. ఇదిలా ఉంటే, హింసాత్మక ఘటనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, సైన్యం సలహాతో కేపవీ శర్మ ఓలి తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లోని పనిటాంకి వద్ద ఉన్న నేపాల్-భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ విధించారు.
Read Also: Nepal: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా.. నిరసనలు పెరగడంతో దుబాయ్కి…
Also Read
- Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
ఇదిలా ఉంటే, ప్రభుత్వ అధికారు తరలింపులో భాగంగా ఖాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భైసేపతి మినిస్టీరియల్ క్వార్టర్ల నుంచి దాదాపుగా డజనుకు పైగా హెలికాప్టర్లు బయలుదేరాయి. అధికారులు, మంత్రుల తరలింపులను అడ్డుకునేందుకు, విమాన సర్వీసులకు అంతరాయం కలిగించేందుకు యువత టపాసులు పేల్చడంతో పాటు డ్రోన్లను ఎగరేయడం, లేజర్ల లైట్లను నిరసనకారులు ఉపయోగిస్తున్నారు.
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్లో మాట్లాడారు. పరిస్థితి దిగజారుతున్న తరుణంలో ప్రధాని నివాసం నుంచి తనను సురక్షితంగా వెళ్లేలా చేయాలని సైనిక సాయం కోరారు. పరిస్థితి దిగజారుతున్న తరుణంలో ఆయనను తరలించేందుకు ప్రణాళిక వేస్తున్నారు. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 300 మందికి పైగా సైనిక సిబ్బందిని మోహరించారు. నేపాల్ ప్రధాని దేశం వదిలి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేపాల్తో సరిహద్దు కలిగిన భారతదేశ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
-
Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..