MP Gorantla Madhav Video call row: ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. లోక్సభ స్పీకర్కు లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లీక్ వ్యవహారం ఢిల్లీకి చేరింది.. ఇప్పటికే అనంతపురం ఎస్పీ అది ఫేక్ వీడియోఅని ప్రకటించారు.. ఆ తర్వాత విపక్షాలపై వైసీపీ ఎంపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. అయితే, ఆ వ్యవహారం అంతటితో ఆగిపోలేదు.. ఎంపీ మాధవ్పై పంజాబ్కు చెందిన ఓ ఎంపీ, తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.. లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో.. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై సీరియస్గా స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసింది.
Read Also: Munugodu By Election: మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. అభ్యర్థి ఆయనే..?
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ… మాధవ్ పై వచ్చిన న్యూడ్ వీడియో కాల్ ఆరోపణలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని లేఖలో స్పీకర్ ఓం బిర్లాను కోరారు.. మరోవైపు, న్యూడ్ వీడియో అంశంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏపీ డీజీపీని ఆదేశించారు జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ. ఇక, మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీకి పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఎంపీ జస్బీర్సింగ్ గిల్ ఫిర్యాదు చేశారు. ఎంపీ గోరంట్ల వ్యవహారం పార్లమెంట్ వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.. ఇది ఎంపీలకు మాయని మచ్చలా ఉందని.. ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అంటున్నారని అని లేఖలో పేర్కొన్నారు.. ఆ వీడియోపై దృష్టి సారించి.. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, జాతీయ మహిళా కమిషన్ను లేఖలో కోరారు ఎంపీ జస్బీర్సింగ్ గిల్.. దీంతో, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో హీట్ పుట్టించిన మాధవ్ వ్యవహారం.. ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్లినట్టు అయ్యింది.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!