Narendra Modi: మోదీకి పెరిగిన ప్రజామోదం.. తాజా సర్వేలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి పీఎం మోదీకి ప్రజామోదం పెరగింది. తాజాగా సోమవారం లోకల్ సర్కిల్స్ తాజా సర్వే వెల్లడింది. 64,000 మంది అభిప్రాయాలను తీసుకుంటే ఇందులో 67 శాతంమంది రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం అంచనాలను అందుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో చాలా మరణాలు సంభవించాయి ఆ సమయంలో మోదీ ప్రజామోదం కేవలం 51 శాతం మాత్రమే ఉండేది. 2020 కోవిడ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇది 62 శాతానికి పెరిగింది.
కోవిడ్ మూడో వేవ్ వచ్చినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహిస్తోందని సర్వేలో పాల్గొన్న వ్యక్తులు వెల్లడించారు. నిరుద్యోగం ఓ వైపు 7 శాతం వద్ద కొనసాగుతున్న పరిస్థితుల్లో సర్వే పోల్ లో పాల్గొన్న వారిలో 47 శాతం మంది సమస్యను పరిష్కరించలేకపోయిందని చెప్పారు. ఇదే సమయంలో 2022లో 37 శాతం మంది నిరుద్యోగిత సమస్యపై ప్రభుత్వం మీద విశ్వాసం ఉందని తెలిపారు. ఇది 2020లో 29 శాతం ఉంటే, 2021లో 27 శాతంగా ఉంది.
Also Read
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
దేశంలో రిటైల్ ద్రవ్యోల్భనం పెరుగి ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో కూడా ప్రధాని మోదీకి ప్రజామోదం పెరిగింది. గత మూడేళ్లలో నిత్యవసరాల ధరలు, జీవన వ్యాయలు తగ్గలేదని 73 శాతం భారతీయులు సర్వేలో వెల్లడించారు. 73 శాతం ప్రజలు తమ భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉన్నామని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని 44 శాతం మంది, మత సామరస్యాన్ని మెరుగుపరచడంలో ప్రభుత్వం బాగా పనిచేస్తుందని 60 శాతం మంతి అంటే 44 శాతం మంది మాత్రం అంగీకరించలేదు. భారత్ లో వ్యాపారం చేయడం సులభతరం అని 50 శాతాని కన్నా ఎక్కువ మంది చెప్పారు.
తాజావార్తలు
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!