Narendra Modi: మోదీకి పెరిగిన ప్రజామోదం.. తాజా సర్వేలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి పీఎం మోదీకి ప్రజామోదం పెరగింది. తాజాగా సోమవారం లోకల్ సర్కిల్స్ తాజా సర్వే వెల్లడింది. 64,000 మంది అభిప్రాయాలను తీసుకుంటే ఇందులో 67 శాతంమంది రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం అంచనాలను అందుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో చాలా మరణాలు సంభవించాయి ఆ సమయంలో మోదీ ప్రజామోదం కేవలం 51 శాతం మాత్రమే ఉండేది. 2020 కోవిడ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇది 62 శాతానికి పెరిగింది.
కోవిడ్ మూడో వేవ్ వచ్చినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహిస్తోందని సర్వేలో పాల్గొన్న వ్యక్తులు వెల్లడించారు. నిరుద్యోగం ఓ వైపు 7 శాతం వద్ద కొనసాగుతున్న పరిస్థితుల్లో సర్వే పోల్ లో పాల్గొన్న వారిలో 47 శాతం మంది సమస్యను పరిష్కరించలేకపోయిందని చెప్పారు. ఇదే సమయంలో 2022లో 37 శాతం మంది నిరుద్యోగిత సమస్యపై ప్రభుత్వం మీద విశ్వాసం ఉందని తెలిపారు. ఇది 2020లో 29 శాతం ఉంటే, 2021లో 27 శాతంగా ఉంది.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
దేశంలో రిటైల్ ద్రవ్యోల్భనం పెరుగి ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో కూడా ప్రధాని మోదీకి ప్రజామోదం పెరిగింది. గత మూడేళ్లలో నిత్యవసరాల ధరలు, జీవన వ్యాయలు తగ్గలేదని 73 శాతం భారతీయులు సర్వేలో వెల్లడించారు. 73 శాతం ప్రజలు తమ భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉన్నామని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని 44 శాతం మంది, మత సామరస్యాన్ని మెరుగుపరచడంలో ప్రభుత్వం బాగా పనిచేస్తుందని 60 శాతం మంతి అంటే 44 శాతం మంది మాత్రం అంగీకరించలేదు. భారత్ లో వ్యాపారం చేయడం సులభతరం అని 50 శాతాని కన్నా ఎక్కువ మంది చెప్పారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!