Narendra Modi: మోదీకి పెరిగిన ప్రజామోదం.. తాజా సర్వేలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి పీఎం మోదీకి ప్రజామోదం పెరగింది. తాజాగా సోమవారం లోకల్ సర్కిల్స్ తాజా సర్వే వెల్లడింది. 64,000 మంది అభిప్రాయాలను తీసుకుంటే ఇందులో 67 శాతంమంది రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం అంచనాలను అందుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో చాలా మరణాలు సంభవించాయి ఆ సమయంలో మోదీ ప్రజామోదం కేవలం 51 శాతం మాత్రమే ఉండేది. 2020 కోవిడ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇది 62 శాతానికి పెరిగింది.
కోవిడ్ మూడో వేవ్ వచ్చినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహిస్తోందని సర్వేలో పాల్గొన్న వ్యక్తులు వెల్లడించారు. నిరుద్యోగం ఓ వైపు 7 శాతం వద్ద కొనసాగుతున్న పరిస్థితుల్లో సర్వే పోల్ లో పాల్గొన్న వారిలో 47 శాతం మంది సమస్యను పరిష్కరించలేకపోయిందని చెప్పారు. ఇదే సమయంలో 2022లో 37 శాతం మంది నిరుద్యోగిత సమస్యపై ప్రభుత్వం మీద విశ్వాసం ఉందని తెలిపారు. ఇది 2020లో 29 శాతం ఉంటే, 2021లో 27 శాతంగా ఉంది.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
దేశంలో రిటైల్ ద్రవ్యోల్భనం పెరుగి ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో కూడా ప్రధాని మోదీకి ప్రజామోదం పెరిగింది. గత మూడేళ్లలో నిత్యవసరాల ధరలు, జీవన వ్యాయలు తగ్గలేదని 73 శాతం భారతీయులు సర్వేలో వెల్లడించారు. 73 శాతం ప్రజలు తమ భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉన్నామని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని 44 శాతం మంది, మత సామరస్యాన్ని మెరుగుపరచడంలో ప్రభుత్వం బాగా పనిచేస్తుందని 60 శాతం మంతి అంటే 44 శాతం మంది మాత్రం అంగీకరించలేదు. భారత్ లో వ్యాపారం చేయడం సులభతరం అని 50 శాతాని కన్నా ఎక్కువ మంది చెప్పారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!