Maharashtra: బడ్జెట్ సమావేశాలకు ముందు ఉద్ధవ్ థాక్రేకు భారీ షాక్..! మహాయుతిలోకి పలువురు ఎంపీలు!
- పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ఉద్ధవ్ థాక్రేకు భారీ షాక్..!
- మహాయుతిలోకి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల జంప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు శివసేన(యూబీటీ)కి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు మహాయుతి కూటమిలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పొలిటికల్ సర్కిల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి పరాజయంతో చతికిలపడింది. దీంతో నేతలు నిరాశలోకి వెళ్లిపోయారు. అయితే పార్లమెంట్ బడ్జె్ట్ సమావేశాలకు ముందు ఉద్ధవ్ థాక్రేకుచెందిన ఎంపీలు గట్టు దాటే సూచనలు ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Gandhi Tatha Chettu Review: గాంధీ తాత చెట్టు రివ్యూ.. సుకుమార్ కూతురు సినిమా ఎలా ఉందంటే?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
షిండే పార్టీకి చెందిన మంత్రి ఉదయ్ సమంత్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్ధవ్ థాక్రే పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలోనే శివసేన (షిండే) గ్రూపులో చేరబోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 24 నుంచే ఈ చేరికల పర్వం మొదలవుతోందని తెలిపారు. షిండే నేతృత్వంలోని శివసేనలో కొందరు చేరతారని… ఆ తర్వాత మరికొందరు వస్తారన్నారు. ఎంవీఏ నేతల చేరికపై కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు.
డిసెంబర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. అధికారంలోకి వస్తామని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ ఫలితాలు వచ్చేనాటికి చతికిలపడింది. దీంతో అధికారంలో ఉన్న మహాయుతిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చేరికలు ఉంటాయని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Gudivada Amarnath: దావోస్ పర్యటన ఖర్చు పుల్, పెట్టుబడులు నిల్.. తీవ్ర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!