Ram Mandir: పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి అయోధ్యకు పవిత్ర జలం.. పంపింది ఓ ముస్లిం వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశంలోని పవిత్ర నదులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు నదుల నుంచి కూడా జలాలను సేకరించారు. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి కూడా పవిత్ర జలాలు అయోధ్యకు చేరాయి. అయితే ఈ జలం నేరుగా పాక్ నుంచి భారత్కి రాలేదు. పుల్వామా అటాక్స్ తర్వాత భారత్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య తపాలా సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పవిత్ర జాలాలను యూకే ద్వారా అయోధ్యకు వచ్చినట్లు సేవ్ శారదా కమిటీ కాశ్మీర్ (SSCK) వ్యవస్థాపకుడు రవీందర్ పండిత చెప్పారు.
Read Also: Rashmika Mandanna deepfake: ఇన్స్టాలో ఫాలోవర్లను పెంచుకునేందుకే రష్మిక వీడియో..
Also Read
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
పీఓకేలో ఉన్న పవిత్ర శారదా పీఠ్ కుండ్ నుంచి ఈ జలాలను సేకరించారు. ఈ జలాలను సేకరించింది తన్వీర్ అహ్మద్ అనే ముస్లిం వ్యక్తి. ఈ నీటిని అక్కడి నుంచి యూకేలో ఉన్న అతని కుమార్తె మఘ్రీబీకి పంపించారు. మఘ్రిబీ, ఆగస్ట్ 2023లో భారతదేశంలోని అహ్మదాబాద్కు వచ్చి కాశ్మీరీ పండిత్ కార్యకర్త సోనాల్ షేర్కి అందించారు. ఆ తర్వాత అయోధ్యకు చేరుకున్నాయి. 1947 తర్వాత శారదా పీఠం పీఓకేలోకి వెళ్లిపోయింది.
Our Manjunath Sharma ji is in Ayodhya to handover holy water of Sharda kund from Sharda peeth PoK and many rivers of J&K in pran pratishtha of Ram mandir Ayodhya. Earlier we had sent pious soil & shila for shilanyas during foundation ceremony 3 years ago to Ram mandir.
Jai Siya… pic.twitter.com/3ftDu9opJD— Ravinder Pandita(Save Sharda) (@panditaAPMCC63) January 18, 2024
తాజావార్తలు
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!