Gangster Shot Dead: ఉత్తర్ప్రదేశ్లో మరో గ్యాంగ్స్టర్ హతం.. కోర్టులోనే కాల్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gangster Shot Dead: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్యాంగ్స్టర్ హత్య జరిగింది. మాఫియాడాన్, గ్యాంగ్ స్టర్, ఇటీవల హత్య కేసులో దోషిగా తేలిన ముఖ్తార్ అన్సారీకి అతిముఖ్యమైన సన్నిహితుడిగా పేరొందిని సంజీవ్ మహేశ్వీరీ అలియాస్ సంజీవ్ జీవాను లక్నో కోర్టు ఆవరణలోనే కాల్చి చంపారు. ముజఫర్నగర్కు చెందిన జీవా 2006లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్, యూపీ మాజీ మంత్రి బ్రహ్మదత్ ద్వివేది హత్యల కేసులో అరెస్టయ్యాడు. ద్వివేది హత్య కేసులో జీవా, సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయ్సింగ్లకు జీవిత ఖైదు పడింది. జీవాకు మరో నాలుగు హత్యలతో సంబంధం ఉంది.
Read Also: Speaker Pocharam: కేసీఆర్ తర్వాత కేటీఆరే సీఎం అవుతారు- స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
కృష్ణానంద్ రాయ్ హత్యలో అన్సారీ సోదరులు( సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీ మరియు ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ)లతో పాటు సంజీవ్ జీవా, ఎజాజ్ అన్సారీ, రాయ్ బరేలీకి చెంది ఫిర్దౌస్, మున్నా బజరంగీ పేర్లు ఈ కేసులో ఉన్నాయి. ఈ కేసులోనే జీవాను పోలీసులు కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది. లాయర్ వేషంలో వచ్చిన వ్యక్తి, జీవాపై కాల్పులు జరిగి చంపేశాడు. ప్రస్తుతం కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో మరో వ్యక్తికి కూడా గాయాలు అయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ట్రామా సెంటర్ కు లక్నో పోలీసులు తరలించారు. జీవాపై మొత్తం 22 కేసులు నమోదు అయ్యాయి.
ఈ ఘటనపై ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పై విమర్శలు ఎక్కుపెట్టింది. లక్నో ‘రక్షణ లేని నగరాల’ జాబితాలో చేరిందని, నగరంలో మహిళలకు భద్రత లేదని ఆయన అన్నారు. లక్నోలో నేరాల పెరుగుదలపై ఆయన పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల కస్టడీలోనే ప్రజలు హత్యలకు గురవుతున్నారని, లక్నో సివిల్ కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. గతంలో ఇలాగే పోలీసుల సమక్షంలోనే గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడిని దుండగులు కాల్చి చంపారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!