PM Modi: దాతృత్వానికి భారత్ ముందుంటుంది.. ఛత్తీస్గఢ్ పర్యటనలో మోడీ వ్యాఖ్య
- దాతృత్వానికి భారత్ ముందుంటుంది
- ఛత్తీస్గఢ్ పర్యటనలో మోడీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో ఎక్కడ సంక్షోభం వచ్చినా.. విపత్తు సంభవించినా సాయం చేసేందుకు భారతదేశం ముందుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రజత్ మహోత్సవం నిర్వహిస్తోంది. శనివారం ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక నవ రాయ్పూర్లో ఆధ్యాత్మిక అభ్యాసం, శాంతి, ధ్యానం కోసం నిర్మించిన ఆధునిక కేంద్రమైన బ్రహ్మ కుమారీల “శాంతి శిఖర్”ను మోడీ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: Kerala: తొలి పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ.. ప్రకటించిన సీఎం పినరయి
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏం జరిగినా భారతదేశం విశ్వసనీయ భాగస్వామిగా.. సహాయం చేసేందుకు ముందుకు వస్తుందని.. మొదటి స్పందనగా ఉంటుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి పరిరక్షణకు ప్రముఖ స్వరంగా భారత్ ఉంటామని తెలిపారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. సంరక్షించుకోవడం మన బాధ్యత.. చాలా అవసరం అన్నారు. మనమంతా ప్రకృతితో సామరస్యంగా జీవించినప్పుడే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
ఇక పర్యటనలో భాగంగా రోడ్లు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ , ఇంధనం వంటి కీలక రంగాల్లో రూ. 14,260 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారక చిహ్నం, గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంను కూడా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఇక పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న పిల్లలతో సంభాషించనున్నారు. అనంతరం ఛత్తీస్గఢ్ విధానసభ కొత్త భవనాన్ని ప్రారంభించి.. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

#WATCH | Prime Minister Narendra Modi to shortly inaugurate “Shanti Shikhar” of Brahma Kumaris, a modern centre for spiritual learning, peace, and meditation in Nava Raipur, Chhattisgarh
(Source: ANI/DD) pic.twitter.com/pJFMblW7vm
— ANI (@ANI) November 1, 2025
#WATCH | Prime Minister Narendra Modi inaugurates “Shanti Shikhar” of Brahma Kumaris, a modern centre for spiritual learning, peace, and meditation in Nava Raipur, Chhattisgarh
(Source: ANI/DD) pic.twitter.com/aAOmgE8ev0
— ANI (@ANI) November 1, 2025
#WATCH | Prime Minister Narendra Modi inaugurates “Shanti Shikhar” of Brahma Kumaris, a modern centre for spiritual learning, peace, and meditation in Nava Raipur, Chhattisgarh
(Source: ANI/DD) pic.twitter.com/s9OKbEtPlX
— ANI (@ANI) November 1, 2025
#WATCH | Prime Minister Narendra Modi conducts a roadshow in Nava Raipur, Chhattisgarh
PM Modi will participate in Chhattisgarh Rajat Mahotsav, marking 25 years of formation of the State of Chhattisgarh. PM will inaugurate and lay foundation stones for a series of developmental… pic.twitter.com/fL8fs7v8CN
— ANI (@ANI) November 1, 2025
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!