Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Mizoram Minister Declares Rs One Lakh Cash Prize For Having Highest Number Of Children

మంత్రి ప్ర‌క‌ట‌నః ఎక్కుమంది పిల్ల‌ల్ని కంటే… ల‌క్ష బ‌హుమానం…

Published Date :June 23, 2021 , 3:45 pm
By NTV WebDesk
మంత్రి ప్ర‌క‌ట‌నః ఎక్కుమంది పిల్ల‌ల్ని కంటే… ల‌క్ష బ‌హుమానం…
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలో జ‌నాభ ఇప్ప‌టికే 130 కోట్ల‌కు పైగా ఉన్న‌ది.  జ‌నాభాను నియంత్రించేందుకు ప్ర‌భుత్వాలు అనేక చర్య‌లు తీసుకుంటున్నాయి.  ఇటీవ‌లే ఒక్క‌రు కాదు, ఇద్ద‌రు లేదా ముగ్గురు పిల్ల‌ల్ని క‌నాల‌ని చైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  యూర‌ప్‌లోని కొన్ని దేశాలు కూడా పిల్ల‌ల్ని క‌నాల‌ని ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి.  అయితే, ఇండియాలోని ఓ రాష్ట్ర‌మంత్రికూడా ఇలాంటి ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి షాకిచ్చాడు.  

Read: కూతురికి సోనూసూద్ పేరు పెట్టుకున్న దంపతులు

ఎక్కువ‌మంది పిల్ల‌ల్ని క‌నాల‌ని, ఎక్కువ‌మంది పిల్ల‌ల్ని కంటే వారికి ల‌క్ష‌రూపాయ‌ల బ‌హుమానం అందిస్తామ‌ని మిజోరాం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాబ‌ర్ట్ రోమ‌వియా పేర్కొన్నాడు.  మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.  దీనిపై మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు.  దేశంలో మిజో జ‌నాభ చాలా త‌క్కువ‌గా ఉంద‌ని, త‌న నియోజ‌క వ‌ర్గంలో ఎక్కువ‌మంది పిల్ల‌ల్ని క‌నే వారికి ల‌క్ష రూపాయ‌ల బ‌హుమానం ఇస్తాన‌ని చెప్పారు. ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి ఈ డబ్బు ఇవ్వ‌డం లేద‌ని, త‌న కుమారుడి కంపెనీ నుంచి వ‌చ్చిన లాభాల్లోనుంచే బ‌హుమానం అందిస్తాన‌ని చెప్పారు. 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cash Prize
  • children
  • Mizoram
  • Mizoram Minister

తాజావార్తలు

  • Dangerous Social Media Reel: ఇలా తయారేంట్రా..! రీల్ కోసం తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన కూతురు..

  • PM Modi: కువైట్ యువరాజు ఖాలిద్‌కు మోడీ ఫోన్.. ఏం సంభాషించారంటే..!

  • Volkswagen కార్లపై భారీ డిస్కౌంట్.. రూ.4.5 లక్షల వరకు ఆదా..

  • Telangana CS: తెలంగాణ సీఎస్ పదవీ కాలం పొడిగింపు..

  • Andhra Pradesh: ‘దివ్యాంగ శక్తి’ పథకం.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions