Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Mizoram Minister Declares Rs One Lakh Cash Prize For Having Highest Number Of Children

మంత్రి ప్ర‌క‌ట‌నః ఎక్కుమంది పిల్ల‌ల్ని కంటే… ల‌క్ష బ‌హుమానం…

Published Date :June 23, 2021 , 3:45 pm
By NTV WebDesk
మంత్రి ప్ర‌క‌ట‌నః ఎక్కుమంది పిల్ల‌ల్ని కంటే… ల‌క్ష బ‌హుమానం…
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలో జ‌నాభ ఇప్ప‌టికే 130 కోట్ల‌కు పైగా ఉన్న‌ది.  జ‌నాభాను నియంత్రించేందుకు ప్ర‌భుత్వాలు అనేక చర్య‌లు తీసుకుంటున్నాయి.  ఇటీవ‌లే ఒక్క‌రు కాదు, ఇద్ద‌రు లేదా ముగ్గురు పిల్ల‌ల్ని క‌నాల‌ని చైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  యూర‌ప్‌లోని కొన్ని దేశాలు కూడా పిల్ల‌ల్ని క‌నాల‌ని ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి.  అయితే, ఇండియాలోని ఓ రాష్ట్ర‌మంత్రికూడా ఇలాంటి ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి షాకిచ్చాడు.  

Read: కూతురికి సోనూసూద్ పేరు పెట్టుకున్న దంపతులు

Also Read

  • Oil Crisis: భారత్‌కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
  • E85 Petrol: పెట్రోల్‌లో 85% ఇథనాల్.. ఇంధన పరివర్తన దిశగా భారత్..
  • Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
  • UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..

ఎక్కువ‌మంది పిల్ల‌ల్ని క‌నాల‌ని, ఎక్కువ‌మంది పిల్ల‌ల్ని కంటే వారికి ల‌క్ష‌రూపాయ‌ల బ‌హుమానం అందిస్తామ‌ని మిజోరాం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాబ‌ర్ట్ రోమ‌వియా పేర్కొన్నాడు.  మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.  దీనిపై మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు.  దేశంలో మిజో జ‌నాభ చాలా త‌క్కువ‌గా ఉంద‌ని, త‌న నియోజ‌క వ‌ర్గంలో ఎక్కువ‌మంది పిల్ల‌ల్ని క‌నే వారికి ల‌క్ష రూపాయ‌ల బ‌హుమానం ఇస్తాన‌ని చెప్పారు. ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి ఈ డబ్బు ఇవ్వ‌డం లేద‌ని, త‌న కుమారుడి కంపెనీ నుంచి వ‌చ్చిన లాభాల్లోనుంచే బ‌హుమానం అందిస్తాన‌ని చెప్పారు. 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cash Prize
  • children
  • Mizoram
  • Mizoram Minister

తాజావార్తలు

  • Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్‌పై బీసీసీఐ కఠిన చర్యలు.?

  • Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!

  • GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్

  • Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

ట్రెండింగ్‌

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions