Maoists: మళ్లీ పంజా విసురుతోన్న మావోయిస్టులు.. వరుస దాడులు..!
మావోయిస్టులు మళ్లీ పంజా విసురుతున్నారు.. వరుసగా దాడులకు దిగుతున్నారు.. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో దాడులకు పాల్పడుతున్నారు.. ఇన్న బీజాపూర్ జిల్లాలోని కుత్రు పోలీసు స్టేషన్ పరిధిలోని ధర్బా దగ్గర పోలీసు క్యాంపుపై మెరుపుదాడికి పాల్పడ్డ మావోయిస్టులు.. ఇవాళ బర్సూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని మంగనార్ గ్రామంలో పీఎంజీఎస్వై రోడ్డు నిర్మాణంలో నిమగ్నమైన ఏడు ట్రాక్టర్లను తగలబెట్టారు. ఈ ఘటనకు మావోయిస్టు ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ చేసింది. స్థానికుల చెబుతున్న వివరాల ప్రకారం.. మహిళలతో సహా 100 నుంచి 150 మంది సాయుధ మావోయిస్టులు భారీ, ఆధునిక ఆయుధాలతో గ్రామాన్ని చుట్టుముట్టి స్థానిక గ్రామ పంచాయతీ భవనం ముందు ఆగి ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్డు పనులు నిలిపివేయాలంటూ గ్రామ సర్పంచ్, కార్యదర్శి, కాంట్రాక్టర్ సంతోష్ పాతారకు హెచ్చరిస్తూ బ్యానర్ కట్టారు.
Read Also: COVID 19: భారత్లో మళ్లీ తగ్గిన కరోనా కేసులు
Also Read
- BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
- Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
- Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
కాగా, సోమవారం కుత్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని దర్భా పోలీస్ క్యాంపుపై సాయుధ నక్సల్స్ పెద్ద సమూహం కాల్పులు జరిపింది. నక్సల్స్పై ఎదురుకాల్పులు జరిపిన భద్రతా బలగాలు వారిని ప్రతిఘటించారు.. ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు పోలీసులను రాయ్పూర్కు తరలించగా, మరో ఇద్దరు బీజాపూర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉంటే తమపై వైమానిక దాడులకు పాల్పడుతున్నారని మావోయిస్టులు చేసిన ఆరోపణలను బస్తర్ ఐజీ సుందర్రాజన్ తోసిపుచ్చారు. ఛత్తీస్గఢ్ పోలీసులపై మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ దక్షిణ బస్తర్లోని అడవులు గ్రామాలపై డ్రోన్ల సహాయంతో ఏరియల్ బాంబు దాడికి పాల్పడ్డారని ఆరోపణలను బస్తర్ ఐజీ కొట్టిపారేశారు.. ఇలాంటి నిరాధార ఆరోపణలు ఆ ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అని విమర్శించారు.
తాజావార్తలు
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
-
Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
-
Airlines Crisis: ఇలాగైతే విమానాలు నిలిచిపోతాయి.. కేంద్రానికి ఎయిల్లైన్స్ హెచ్చరిక..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో