Chhattisgarh: 30వ జాతీయ రహదారిపై మావోల బీభత్సం.. ప్రయాణికుల బస్సు దగ్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గడ్ సరిహద్దులో మరోసారి నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. ఆశీర్గూడ సమీపంలోని 30వ జాతీయ రహదారిపై ప్రయాణికుల బస్సుతో సహా మూడు భారీ వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు నిర్వహించారు. బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా crpf బలగాలు ఇంజరంకుం తరలించారు. అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించాయి.
ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా సుక్మా కొంట రహదారిపై ట్రాఫిక్ను నిలిపివేశారు. కాగా ఈ నెల 22న నిర్వహించే బంద్ను విజయవంత చేయాలని పిలుపునిస్తూ మావోలు ఈ విధ్వంసం సృష్టించినట్టు సమాచారం. ఇందుకోసం 30 నెంబర్ జాతీయ రహదారిపై సుక్మా కుంట సమీపంలో తెలంగాణ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపీ ప్రయాణికులు దించి బస్సుకు నింపి అట్టించారు. అనంతరం బంద్ విజయంతం చేయాలని నినాదాలు చేస్తూ అక్కడి నుంచి సుక్మా జిల్లా జిల్లా జేగురుగొండ వద్ద ఓ లారీని దగ్ధం చేశారు. అక్కడ నుంచి బీజాపూర్ జిల్లా మంచిర్యాల జాతీయ రహదారి సమీపం లో మరో లారీ నీ దగ్ధం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
-
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
-
Konda Surkha : సీఎం రేవంత్కు సురేఖ షాక్.. సంచలన డిమాండ్.!
-
Tamil Nadu: రైతులు, టీచర్లకు ఊరట.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!